Most Consecutive Wins in ICC Tournaments: అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన ఘనత నమోదైంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో టీమిండియా వరుసగా 16 మ్యాచ్లు గెలిచి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ విజయ పరంపర జట్టు స్థిరత్వం, సమిష్టి ప్రదర్శన, కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని జయించే సామర్థ్యాన్ని స్పష్టంగా చూపుతోంది. టీ20…
Shoaib Akhtar Fires on Mohsin Naqvi: ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. జట్టు పరిపాలన, ఆటగాళ్ల ప్రదర్శన, వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా క్రికెట్పై అవగాహన లేని వ్యక్తిని చైర్మన్గా నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మోహ్సిన్ నక్వీపై విమర్శలు గుప్పించాడు. రాజకీయాల్లో బిజీగా ఉండే వ్యక్తి.. క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడడని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20…
భారత్తో మ్యాచ్లో కీలక సందర్భాల్లో తమ ప్రణాళికలు పని చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ చెప్పాడు. కీలక పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. గత ఆరు నెలలుగా తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే వారిపైనే నమ్మకం ఉంచామని.. అయితే భారత్తో మ్యాచ్లో వారికి కలిసి రాలేదని వివరించాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం…
పాకిస్థాన్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇషాన్ ఇన్నింగ్స్ భారత విజయానికి పునాది వేసింది. 77 పరుగుల మెరుపు ఇన్నింగ్స్కు ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించిన తొలి భారత వికెట్ కీపర్గా నిలిచాడు. గతంలో, T20 ప్రపంచ కప్లో ఏ భారత వికెట్ కీపర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక కాలేదు.…
Ishan Kishan on India vs Pakistan Win: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేమే అని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాడు. పాకిస్థాన్ మ్యాచ్లో విజయం సాధించడం భారత జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రారంభంలో పిచ్ నెమ్మదిగా ఉందని, తన బలాలపై నమ్మకం ఉంచి ఆడానని తెలిపాడు. బంతిని గమనిస్తూ సింపుల్గా ఆడటం, ఫీల్డ్ను ఉపయోగించుకోవడం తన ప్రణాళిక అని కిషన్ వివరించాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో…
IND vs PAK Shivratri Matches: శివరాత్రి రోజు భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చేది 2003 వన్డే ప్రపంచకప్. ఆ వరల్డ్కప్లో ఇండో-పాక్ మ్యాచ్ మార్చి 1న శివరాత్రి రోజే జరిగింది. అప్పట్లో భారత్ ముందు పాకిస్థాన్ 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ రోజుల్లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం పెద్ద సవాలే. అయితే క్రికెట్ దేవుడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను…
చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2026లో, భారతత్ పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అంతేకాదు గ్రూప్ A నుండి సూపర్ 8కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా మరో ప్రధాన రికార్డును కూడా సృష్టించింది. ఈ విజయంతో, ప్రపంచంలో ఏ ఇతర జట్టు సాధించలేని రికార్డును భారత్ సృష్టించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఎనిమిది విజయాలు…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య 27వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేషించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు దారుణమైన ఆరంభం లభించింది. సల్మాన్ అఘా మొదటి ఓవర్ వేసి అభిషేక్ను తొలి ఓవర్లోనే అవుట్…
భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్…
క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. T20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ vs పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా, సల్మాన్ అఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భీకర పోరులో తలపడనున్నాయి. మరికాసేపట్లో ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.…