Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్
      #తెలంగాణ

      థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్

      క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాక‌ముందే.. మ‌రోవైపు థ‌ర్డ్ వే భ‌యాలు ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడ‌ద‌ని సూచించారు.. ఇవాళ హైద‌రాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సంద‌ర్శించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోంద‌న్నారు.. యూర‌ప్‌, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు…
    • 40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ
      #తెలంగాణ

      40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ

      హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైద‌రాబాద్‌లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ముర‌ళీకృష్ణ.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అక్క‌డే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్ర‌మంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లాడు. మురళీకృష్ణ…
    • త‌ల్లి ప‌క్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృత‌దేహం..
      #తెలంగాణ

      త‌ల్లి ప‌క్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృత‌దేహం..

      హైద‌రాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో దారుణ‌మైన ఘ‌న జ‌రిగింది.. తల్లితో కలిసి నిద్రించిన రెండు నెల‌ల బాలుడిని మాయం చేసిన దుండ‌గులు.. తెల్లవారే సరికి బాలుడిని హ‌త్య చేసి.. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో మృత‌దేహాన్ని వేసి ప‌రార‌య్యారు.. తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో కంగారుపడి త‌ల్లిదండ్రులు.. బాలుడి ఆచూకీ కోసం ఇల్లు, ప‌రిస‌ర‌ప్రాంతాలు వెతికారు.. చుట్టుప‌క్క‌ల‌వారిని ఆరా తీశారు.. ఎంత‌కీ బాలుడి ఆచూకీ దొర‌క‌క‌పోవ‌డంతో.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు…
    • ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?
      #బిజినెస్‌

      ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?

      గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. మొదట అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. కానీ ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44,850 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 పెరిగి రూ.48,930 కి…
    • బ్రేకింగ్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ఒక‌రు మృతి
      #తెలంగాణ

      బ్రేకింగ్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ఒక‌రు మృతి

      హైద‌రాబాద్‌లోని శంషాబాద్ అంత‌ర్జాతీయ విమ‌నాశ్ర‌యంలో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది.. ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్ కావ‌డంతో.. ఊపిరాడ‌క ముగ్గురు వ్య‌క్తులు స్పృహ‌కోల్పోయారు.. ఆ ముగ్గురు వ్య‌క్తుల‌ను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంట‌నే ఎయిర్‌పోర్ట్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. ఆస్ప‌త్రిలో చికిత్సపొందుతూ న‌ర్సింహారెడ్డి అనే వ్య‌క్తి మృతిచెందిన‌ట్టుగా చెబుతున్నారు.. మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు జాకీర్, ఇలియాస్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్సపొందుతున్నారు. గ్యాస్ పైప్ లీక్ కావ‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా చెబుతున్నారు ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం…
    • బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు : కేటీఆర్ వార్నింగ్
      #తెలంగాణ

      బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు : కేటీఆర్ వార్నింగ్

      గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని…
    • 100 శాతం వరకు స్కాలర్ షిప్స్ తో కూడిన విభిన్నమరియు భవిష్యత్ ప్రయోజనం కలిగిన కోర్సులు
      #ట్రెండింగ్ న్యూస్

      100 శాతం వరకు స్కాలర్ షిప్స్ తో కూడిన విభిన్నమరియు భవిష్యత్ ప్రయోజనం కలిగిన కోర్సులు

      తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది.…
    • మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు..
      #తెలంగాణ

      మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు..

      తెలంగాణ‌లో రానున్న మ‌రో మూడు రోజుల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం సూచించింది.. రేపు,ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.. ఇక‌, రాగల మూడు రోజుల పాటు.. ఇవాళ‌, రేపు, ఎల్లుండి.. తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం ప‌డుతుంద‌ని.. ఒకటి, రెండు చోట్ల మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కూడా కురిసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఇక‌, రాష్ట్రంలో నైరుతి…
    • మరోసారి హైదరాబాద్‌కి అలియా!
      #గాసిప్స్

      మరోసారి హైదరాబాద్‌కి అలియా!

      త్వరలోనే టాలీవుడ్ సినిమా షూటింగ్స్ సందడి మొదలుకానుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వేవ్ తో ఆగిపోయాయి. అయితే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ…
    • హైద‌రాబాద్‌లో విచిత్ర ప‌రిస్థితి.. సిరంజీ తీసుకెళ్తేనే వ్యాక్సిన్..!
      #తెలంగాణ

      హైద‌రాబాద్‌లో విచిత్ర ప‌రిస్థితి.. సిరంజీ తీసుకెళ్తేనే వ్యాక్సిన్..!

      వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డానికి మొద‌ట్లో భ‌య‌ప‌డిన ప్ర‌జ‌లు.. త‌ర్వాత క్ర‌మంగా వ్యాక్సిన్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు.. ఇప్ప‌టికీ కొన్ని అపోహ‌లు ఉన‌ప్ప‌ట్టికీ మెజార్టీ ప్ర‌జ‌లు వ్యాక్సిన్ కోసం పోటీప‌డే ప‌రిస్థితి.. మ‌రోవైపు.. ఇంకా, వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తూనే ఉంది.. అయితే, హైద‌రాబాద్‌లోని చంపాపేట గాంధీ బొమ్మ చౌరస్తా వద్ద కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంట‌ర్‌లో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌లో వ్యాక్సిన్ ఉన్నా.. సిరంజీల‌కు మాత్రం కొర‌త ఏర్ప‌డింది.. దీంతో.. బ‌య‌ట…
    ←1…577578579580581…599→

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Astrology: ఏప్రిల్‌ 17, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions