ఈరోజుల్లో క్షణానికో మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ వారంలో పాతదైపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అందుకే మనదేశంలో మొబైల్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. గల్లీలో మెడికల్ షాపు వుంటుందో లేదో తెలియదు గానీ మొబైల్ షాప్ మాత్రం పక్కాగా వుంటుంది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్…
ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఫోన్ చేతిలో ఉంచుకుని మాట్లాడే సంప్రదాయం పోయింది. ఫోన్ జేబులో వున్నా… బ్యాగ్ లో వున్నా ఎంచక్కా ఇయర్ బడ్స్ సాయంతో కాల్స్ అటెండ్ చేయవచ్చు. మ్యూజిక్ వినవచ్చు. ప్రయాణాల్లో బోరింగ్ లేకుండా మంచి అనుభూతి పొందవచ్చు. JBL 130 NC ఇయర్ బడ్స్ ధర ఇండియాలో రూ. 4999 నుంచి ప్రారంభమవుతోంది. మన దేశంలో JBL 230NC ప్రారంభ ధరను రూ. 5999గా నిర్ణయించారు. JBL…
మనదేశంలో విదేశీ స్మార్ట్ ఫోన్ కంపెనీల హవా ఎక్కువగా వుంటుంది. కరోనా వల్ల వీటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. స్మార్ట్ఫోన్ తయారీదారు OnePlus నుండి Nord 2T అనే అత్యాధునిక మోడల్ ఫోన్ విడుదల చేయనుంది. దీనికి మే 19 ముహూర్తంగా నిర్ణయించిందని తెలుస్తోంది. OnePlus Nord 2T ఇటీవలే నేపాల్లో రూ. 40,600 కి అందుబాటులో వుంచింది. మనదేశంలోనూ సుమారు రూ. 40,000 అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. OnePlus Nord 2T…
ఈరోజుల్లో షోరూంలకు, సెల్ ఫోన్ షాపులకు వెళ్ళి స్మార్ట్ ఫోన్లు షాపింగ్ చేయడం దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. కరోనా, ఇతర పరిస్థితుల వల్ల వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేయడం కోసం కూడా ఆన్లైన్ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ ఆన్లైన్ షాపింగ్ విధానంలో అనేక ఈ కామర్స్ కంపెనీలు మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తమ దగ్గర వున్న పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడంతో పాటు ఆకర్షణీయమయిన ఆఫర్లను అందిస్తున్నాయి. వివో…
టెక్నాలజీ రంగంలో రోజుకో మోడల్ స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. మొబైల్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గూగుల్ సరికొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది.ఈ ప్మార్ట్ ఫోన్ యూత్ కి బాగా నచ్చుతుందని గూగుల్ చెబుతోంది. అత్యాధునిక ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ యువత చేతుల్లోకి రానుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) ఫీచర్లు గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) మొబైల్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని…
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిమోట్ తోనే కాదు స్మార్ట్ ఫోన్ తో పనిచేసే గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. సామ్సంగ్ సంస్థ తాజాగా దేశీయ మార్కెట్లో సరికొత్త వాషింగ్ మెషీన్లను విడుదలచేసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో ఎకోబబుల్ శ్రేణిలో పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లను విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్ల రంగంలో సామ్ సంగ్ వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది. ఈ వాషింగ్ మెషీన్లు 7, 8,…
రోజుకో అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి కొత్తకొత్త స్మార్ట్ఫోన్లు అడుగుపెడుతున్నాయి. అలాగే వివో కంపెనీ కూడా అదిరిపోయే ఫీచర్స్తో కొత్త కొత్త మోడల్స్ను వినియోదారుల ముందకు తీసుకువస్తోంది. అయితే తాజాగా మరో స్మార్ట్ ఫోన్ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది వివో. మే 18న భారత్లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్ను టీజర్ ద్వారా నిర్ధారించగా.. చైనా, మలేషియాల్లో తొలుత ఈ రెండు స్మార్ట్ఫోన్లు లాంఛ్…
రోజుకో లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. తాజాగా రియల్ మీ సంస్థ 5 జీ టెక్నాలజీకి సంబంధించి Realme Narzo 50 5G మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి రెడీ అయింది. 4 జీ టెక్నాలజీ మొబైల్స్ తర్వాత ఇప్పుడు 5 జీ టెక్నాలజీ మొబైల్స్ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. రియల్ మీ సంస్థ తాజాగా అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్స్ తో ఫోన్ విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి లీక్ లు బయటపడుతున్నాయి.…
వన్ ప్లస్ ఫోన్ కి దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. టెక్ ప్రియులంతా OnePlus 10 Pro గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఎక్కువ సౌండ్ క్లారిటీ కలిగి ఉంటుంది. మార్చి 31న ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఆసక్తిగల అభిమానులు OnePlus 10 Pro లాంచ్ పేజీని లేదా OnePlus YouTube ఛానెల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలో అతి…