Liquor Shops: ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రాజధాని ఢిల్లీలో ఐదు రోజుల పాటు మద్యం షాపులు బంద్ అవుతాయి. దీని కారణంగా ప్రజలు తాగేందుకు మందు దొరకడం కష్టమవుతోంది.
PM Modi: స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని నరేంద్రమోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన అన్నారు.
G20 Summit in Delhi: జీ20 శిఖరాగ్ర సమావేశం 2023 సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో జరుగుతుంది. సెప్టెంబర్లో దేశ రాజధానిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖుల సమ్మేళనం జరగనుంది. జీ20 సదస్సులో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
G20 Summit: జీ20 సమ్మిట్ కి భారత్ సిద్ధం అయింది. ఇప్పటికే సమావేశం జరగబోతున్న ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జీ20 దేశాధినేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
ఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 'నీట్ ఎస్ఎస్ 2023' పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. సవరించిన పరీక్ష తేదీలు త్వరలోనే బోర్డు ద్వారా వెల్లడి చేయబడతాయని పేర్కొంది.
G20 Summit: జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ముస్తాబవుతోంది. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాధినేతలతో పాటు మరో 9 ఆహ్వానిత దేశాల అధినేతలు, అధికారులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
G20: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రపంచ దేశాధినేతలు జి-20 సదస్సు కోసం రాజధాని ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరిగే ఈ సదస్సుకు అమెరికా నుంచి చైనా, ఈజిప్ట్ దేశాల అధినేతలు హాజరుకానున్నారు.
G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది.
G20 Summit: వచ్చే నెలలో జరగబోతున్న జీ20 సమావేశాలకు భారత్ వేదిక కాబోతోంది. జీ20 దేశాధినేతలు ఇండియా రాబోతున్నారు. ఈ క్రమంలో వారిందరికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఎదురుచూస్తోంది.