PM Modi: దేశంలో అవినీతి, కులతత్వ, మతతత్వాని చోటు లేదు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని నరేంద్రమోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన అన్నారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమస్సు గురించి ప్రధాని మాట్లాడారు. మార్గదర్శకత్వం కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తుందని, మన దేశం దృష్టి, ఆలోచన ప్రపంచానికి రోడ్మ్యాప్ గా ఉంటుందని అన్నారు. ప్రపంప దేశాల జీడీపీ కేంద్రీకృత దృక్ఫథం మానవ-కేంద్రీకృత దృక్పధంగా మారుతోందని దీనికి భారతదేశం ఉత్ప్రేరకంగా మారుతుందని ప్రధాని అన్నారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
READ ALSO: Aditya L1 Solar Mission: “ఆదిత్య ఎల్1” తొలి విన్యాసం విజయవంతం..
చాలా కాలం క్రితం వందకోట్ల ఆకలి పొట్టలు కలిగిన దేశంగా చూసేవారని, ఇప్పుడు రెండు బిలియన్ల నైపుణ్యం కలిగిన చేతులు కలిగిన దేశంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే 1000 ఏళ్లు గుర్తిండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఈ రోజు భారతీయులకు గోప్ప అవకాశం ఉందని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై ‘ఉచితాల’ను విమర్శిస్తూ.. బాధ్యాతారహితమైన ఆర్థిక విధానాలు, జనాకర్షక విధానాలు స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వగలవు కానీ దీర్ఘకాలికంగా అతిపెద్ద సామాజిక, ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. మరోసారి దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలని పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!