PM Modi: దేశంలో అవినీతి, కులతత్వ, మతతత్వాని చోటు లేదు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని నరేంద్రమోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన అన్నారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమస్సు గురించి ప్రధాని మాట్లాడారు. మార్గదర్శకత్వం కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తుందని, మన దేశం దృష్టి, ఆలోచన ప్రపంచానికి రోడ్మ్యాప్ గా ఉంటుందని అన్నారు. ప్రపంప దేశాల జీడీపీ కేంద్రీకృత దృక్ఫథం మానవ-కేంద్రీకృత దృక్పధంగా మారుతోందని దీనికి భారతదేశం ఉత్ప్రేరకంగా మారుతుందని ప్రధాని అన్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
READ ALSO: Aditya L1 Solar Mission: “ఆదిత్య ఎల్1” తొలి విన్యాసం విజయవంతం..
చాలా కాలం క్రితం వందకోట్ల ఆకలి పొట్టలు కలిగిన దేశంగా చూసేవారని, ఇప్పుడు రెండు బిలియన్ల నైపుణ్యం కలిగిన చేతులు కలిగిన దేశంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే 1000 ఏళ్లు గుర్తిండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఈ రోజు భారతీయులకు గోప్ప అవకాశం ఉందని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై ‘ఉచితాల’ను విమర్శిస్తూ.. బాధ్యాతారహితమైన ఆర్థిక విధానాలు, జనాకర్షక విధానాలు స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వగలవు కానీ దీర్ఘకాలికంగా అతిపెద్ద సామాజిక, ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. మరోసారి దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలని పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!