గత నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ని పెంచింది. ఆ తర్వాత.. దీపావళికి ముందు డీఏ పెంచే ప్రకటనలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగాయి. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, చండీగఢ్లలో డీఏను పెంచి పండుగకు ముందు ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చారు.
2022 -23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాల వాటాలో 32 శాతం ఉద్యోగులకు స్పెషల్ ఇంసెంటివ్స్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు 700 కోట్ల రూపాయల ఇంసెంటివ్స్ ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది.
Retirement Age Hike: ఉద్యోగులకు శుభవార్త. వారి పదవీ విరమణ వయస్సును ఐదేళ్లు పెంచారు. దీంతో ఇప్పుడు ఉద్యోగులు 65 ఏళ్ల వరకు సర్వీస్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే బొనాంజా అందించబోతోంది.. ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. ఈ నెలలోనే వేతన పెంపు ఉండనుంది. ఇదే జరిగితే ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.. గత కొన్ని నెలల క్రితం ఉద్యోగులకు డిఏ పెరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ ఈ నెలలో డీఏ పెంచనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వ సమావేశం ఉండనుందని, అందులో కీలక ప్రకటన వెలువడే అవకాశం…
జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేస్తున్నారు. ఆఫీస్ పై పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో వారు హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యాన్ని (డీఏ) మూడు శాతం పాయింట్లు పెంచి ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 45 శాతానికి పెంచే అవకాశం ఉంది.