Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Employees

Employees News

    • తెలంగాణలోని బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త..
      #ట్రెండింగ్ న్యూస్

      తెలంగాణలోని బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త..

      తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి…
    • గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. ఇక సెల‌వుల‌తో సంబంధంలేదు..
      #బిజినెస్‌

      గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. ఇక సెల‌వుల‌తో సంబంధంలేదు..

      ఉద్యోగుల‌కు జీతాలు ప‌డే స‌మ‌యంలో సెలువులు వ‌స్తే అంతే.. సెల‌వుల త‌ర్వాత జీతాలు గానీ, పెన్ష‌న్లుగానీ వ‌చ్చేది.. ముందుచూపుతో ముందురోజే జీతాలు వేసే సంస్థ‌లు కూడా లేక‌పోలేదు.. కానీ, మెజార్టీగా మాత్రం.. జీతాలు, పెన్ష‌న్‌ బ్యాంకు ఖాతాల్లో వేసే రోజు సెల‌వు వ‌చ్చిందంటే.. మ‌ళ్లీ బ్యాంకు ఓపెన్ అయిన త‌ర్వాతే వేస్తారు.. కానీ, ఇక‌, అలాంటి ఇబ్బందులు ఉండ‌వు.. ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇక‌పై, బ్యాంక్ సెలవులతో సంబంధం లేకుండా జీతాలు,…
    • ఉద్యోగుల‌కు రిల‌య‌న్స్ భ‌రోసా… ఐదేళ్ల‌పాటు…
      #Top Story

      ఉద్యోగుల‌కు రిల‌య‌న్స్ భ‌రోసా… ఐదేళ్ల‌పాటు…

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది మృత్యువాత ప‌డ్డారు.  మ‌ర‌ణించిన వ్యక్తుల‌కు సంబందించిన కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి.  పిల్లలు అనాథ‌లుగా మారుతున్నారు.  దీంతో వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు అనేక ర‌కాల ప‌థ‌కాలు రూపోందిస్తున్నాయి.  టాటా సంస్థ త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు క‌రోనాతో మ‌ర‌ణిస్తే వారి కుటుంబానికి ఈ వ్య‌క్తి రిటైర్ అయ్యే వ‌ర‌కూ జీతం అందిస్తామ‌ని పేర్కొంది.  దీంతో పాటుగా కుటుంబ‌లోని పిల్ల‌ల చ‌దువుకు సంబందించిన బాధ్య‌త‌ను కూడా తీసుకుంటామ‌ని తెలిపింది.  ఈ బాట‌లో ఇప్పుడు…
    • ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త నిబంధ‌నః టీకా వేయించుకుంటేనే జీతం…
      #Top Story

      ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త నిబంధ‌నః టీకా వేయించుకుంటేనే జీతం…

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగంగా అమ‌లు చేస్తున్నారు.  అయితే, వ్యాక్సిన్ పై ఉన్న అపోహ‌ల‌తో వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి సందేహిస్తున్నారు.  వ్యాక్సిన్ తీసుకుంటే విక‌టించి మ‌ర‌ణిస్తార‌ని అపోహ‌లతో ముందుకు రావ‌డంలేదు.  సామాన్యుల‌తో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా టీకా తీసుకోవ‌డానికి వెన‌క‌డుగు వేస్తుండ‌టంతో ఆ జిల్లా క‌లెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ క‌లెక్ట‌ర్ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చారు.  టీకాలు తీసుకున్న వారికే జీతాలు చెల్లిస్తామ‌ని క‌లెక్ట‌ర్…
    • టిటిడీ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన ప్ర‌భుత్వం….
      #ఆంధ్రప్రదేశ్

      టిటిడీ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన ప్ర‌భుత్వం….

      తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  టీటీడి ఉద్యోగుల‌కు ఇంటిస్థ‌లాల కేటాయింపుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది.  ఉద్యోగుల కోసం 400 ఎక‌ల‌రాల ప్ర‌భుత్వ స్థ‌లం కేటాయించాల‌ని గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో టిటిడీ పాల‌క‌మండ‌లి తీర్మానం చేసింది.  టీటీడి తీర్మానాన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి అప్ప‌ట్లో పంపింది.  రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది.  దానికి సంబందించి ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది ప్ర‌భుత్వం.  రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగ‌తించారు.  
    • ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
      #జాతీయం

      ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

      ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వర్గాలకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ మహిళలు, వికలాంగ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపిటి ఉత్తర్వులు రిలీజ్ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పని చేసేందుకు…
    • గూగుల్ సరికొత్త నిర్ణయం… వారంలో మూడు రోజులు… 
      #అంతర్జాతీయం

      గూగుల్ సరికొత్త నిర్ణయం… వారంలో మూడు రోజులు… 

      గూగుల్ కంపెనీ కరోనా కాలంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెపింది.  కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు.  దీని వలన వచ్చే ఇబ్బందులను గుర్తించిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది.  వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని, మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం అని, ఆఫీస్ కు రావాలని అనిపిస్తే రావొచ్చని, లేదంటే ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొన్నది.  ఆఫీస్ కి వచ్చే మూడు రోజులు కూడా…
    • కరోనాతో 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి : చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
      #ఆంధ్రప్రదేశ్

      కరోనాతో 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి : చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

      కరోనా కారణంగా 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి చెందారని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తునందు వలన వైరస్ సోకడం లేదని.. టిటిడి ఉద్యోగులు అందరికి యుద్ద ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ చేయిస్తామని తెలిపారు. ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుండటం కారణంగా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. బర్డ్ హస్పిటల్స్ లో ఉద్యోగులుకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తామని..గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడాది…
    • ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ…

      ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. తమతో కలవకుండా వీఆర్వోలను కొన్ని ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ ఏపీ జేఏసీ అమరావతి సంఘం ఛైర్మన్ బొప్పరాజు విమర్శలు గుప్పించారు. పరోక్షంగా ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి పై బొప్పరాజు ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ… వీఆర్వో సంఘాలు మా ఏపీ జేఏసీతో కలవడం కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకి ఇష్టం లేదు.  అందుకే వీఆర్వో సంఘాల నేతలపై బెదిరింపులకి పాల్పడుతున్నారు. వీఆర్వోల పై ఏసీబీతో దాడులు…
    ←1…181920

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions