Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Emergency

Emergency News

    • Newyork: అగ్రరాజ్యంలో అత్యవసర పరిస్థితి.. సాయం కోరుతున్న పెద్దన్న
      #అంతర్జాతీయం

      Newyork: అగ్రరాజ్యంలో అత్యవసర పరిస్థితి.. సాయం కోరుతున్న పెద్దన్న

      Newyork: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ లో వలసల సంక్షోభం నెలకొంది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోకి అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో రావడంతో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు.
    • Emergency: బాబూ జగ్జీవన్ రామ్‌గా సతీశ్ కౌశిక్!
      #వార్తలు

      Emergency: బాబూ జగ్జీవన్ రామ్‌గా సతీశ్ కౌశిక్!

      ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు నిర్మాతగానూ మారి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఆమె 'ఎమర్జెన్సీ' మూవీని నిర్మిస్తోంది.
    • Kangana Ranaut : వెండితెరపై వెలిగిన ‘ఇందిరా గాంధీలు’
      #సినిమా న్యూస్

      Kangana Ranaut : వెండితెరపై వెలిగిన ‘ఇందిరా గాంధీలు’

      మన దేశంలో తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధి పాత్ర పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాయోజిత కార్యక్రమాల్లో దర్శన మిచ్చారు. అలాగే ఆమె పాత్ర సైతం అనేక పీరియాడిక్ మూవీస్ లో కనువిందు చేసింది. తాజాగా ఇందిరాగాంధి పాలన తీరు తెన్నులపై రూపొందుతోన్న ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధిగా నటించబోతోంది. ఇందిర పాత్రలో కంగన తన గెటప్ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఎంతోమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ…
    • Emergency: ఇందిరా గాంధీ గా ఒదిగిపోయిన ఫైర్ బ్రాండ్
      #సినిమా న్యూస్

      Emergency: ఇందిరా గాంధీ గా ఒదిగిపోయిన ఫైర్ బ్రాండ్

      బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసినా సంచలనమే. రియల్ గానే కాకుండా రీల్ లోనూ ఆమె ప్రయోగాలకు పెట్టింది పేరు. నువ్వు ఇది చేయలేవు అని చెప్తే.. దాన్ని చేసి చూపించేస్తుంది.
    • Srilanka Economic Crisis: తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే.. ఎమర్జెన్సీ విధింపు
      #అంతర్జాతీయం

      Srilanka Economic Crisis: తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే.. ఎమర్జెన్సీ విధింపు

      శ్రీలంకలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని కొలంబో ప్రజల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఏకంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టియర్ గ్యాస్ తో జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి…
    • PM Modi: స్టార్టప్స్ లో మూడో స్థానం.. మొబైల్ తయారీలో రెండో స్థానం
      #జాతీయం

      PM Modi: స్టార్టప్స్ లో మూడో స్థానం.. మొబైల్ తయారీలో రెండో స్థానం

      భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు. జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో…
    • PM Modi: ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు యత్నించారు..
      #జాతీయం

      PM Modi: ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు యత్నించారు..

      People of India defeated dictatorial mindset in democratic way, PM Modi invokes 1975 Emergency in Mann Ki Baat
    • China Crisis: కఠిన లాక్ డౌన్.. అల్లాడుతున్న జనం
      #అంతర్జాతీయం

      China Crisis: కఠిన లాక్ డౌన్.. అల్లాడుతున్న జనం

      కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి…
    • Financial Emergency: ఏపీలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం
      #ఆంధ్రప్రదేశ్

      Financial Emergency: ఏపీలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం

      జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోంది. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికం.కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర…
    • Emergency Call: మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌కు కాల్‌… ఎందుకు కాల్ చేశావని అడిగితే…
      #వైరల్ న్యూస్

      Emergency Call: మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌కు కాల్‌… ఎందుకు కాల్ చేశావని అడిగితే…

      అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో స‌హాయం కోసం ప్ర‌తీ రాష్ట్రం ఒక్కో నెంబ‌ర్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆ నెంబ‌ర్‌కు డ‌య‌ల్ చేస్తే పోలీసులు స్పందించి స‌హాయం చేస్తారు. అయితే, కొంత‌మంది దీనిని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. స‌ర‌దాగా కాల్ చేసి ఆట‌ప‌ట్టిస్తుంటారు. ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి ఇటీవ‌లే హ‌ర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా ప్ర‌భుత్వం ఆప‌ద‌లో ఉన్న‌వారి కోసం హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 112ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌కు ఓ తాగుబోతు కాల్ చేశాడు. కాల్ చేసి స‌హాయం కావాల‌ని…
    ←1…3456→

తాజావార్తలు

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

  • Justice Yashwant Varma Resigns: సంచలన నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

  • RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!

  • Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

  • Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions