Anti Dowry Act: ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి.
Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుందు కట్నం డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ ఇచ్చి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన యువతి తల్లి మరణించింది.…
వరకట్న వేధింపు తాళలేక ఖానాపూర్ కు చెందిన నూర్జహాన్ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటుంది. ప్రేమపేరుతో మోసపోవద్దని వాట్సప్ లో వాయిస్ రికార్డ్ వీడియో వైరల్.
Dowry Harassment: మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజు మరింతగా పెరుగుతున్నాయి. వరకట్న వేధింపులు, అనుమానం, ప్రేమ ఒప్పుకోలేదని, ఎవరితో అయినా మాట్లాడినా సహించక పోవడం, ఇలా ఏదో ఒకరూపంలో మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసీ కనీ, పెంచీ.. తమకంటే బాగా చూసుకోవాలని మంచి వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేస్తూ అతను కాలయముడిగా మారుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటంలేదు. కట్నం ఇంకా ఎక్కువ కాలని, ఎవరితోనైనా మాట్లాడినా అనుమానంతో…
తిరుపతిలోని ముదివేడు పోలీస్స్టేషన్ ఎస్ఐపై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది.. రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి రావాలని భార్యను వేధించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండల ముదివేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న సుకుమార్… భార్యను గన్తో కాల్చ తానని బెదిరించడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎస్ఐ సుకుమార్ భార్య విష్ణు ప్రియ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు…
కేరళలో సంచలనం రేపిన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. కట్నం కోసం వేధించి.. 22 ఏళ్ల యువతి విస్మయ భర్తే కారణం అయ్యాడని… భర్త వల్లే విస్మయ బలవన్మరణానికి పాల్పడేలా చేశాడనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో భర్త కిరణ్ కుమర్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు విస్మయ కుటుంబానికి 15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేరళలోని కొల్లాం కోర్ట్ ఆదేశించింది. వైద్య విద్యార్థి విస్మయ 2019 మే…