బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒకటే నామస్మరణ వినిపిస్తోంది.. అదే ‘ధురంధర్ 2′. మొదటి భాగం సృష్టించిన రికార్డుల ప్రభంజనం తర్వాత, సీక్వెల్గా వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ మానియా ముందు పెద్ద పెద్ద సినిమాలు కూడా నిలవలేక వెనక్కి తగ్గుతున్నాయి. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుండటంతో అదే రోజున రావాల్సిన క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి. Also Read : Nag 100 : “తమిళ…
Dhurandhar 2: ‘‘ధురంధర్’’ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. పాకిస్తాన్లో ఇండియన్ స్పై డ్రామాగా తెరకెక్కిన ధురంధర బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. నిషేధం విధించినప్పటికీ పాకిస్తాన్ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారు. అయితే, ఇప్పుడు ‘‘ధురంధర్-2’’ మార్చి 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాలో యూరప్ దేశమైన ఫిన్లాండ్ దేశాధినేత ఉండటం గమనార్హం. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రస్తుతం రణవీర్ సింగ్ బ్లాక్బస్టర్…
రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ధురంధర్ 2’ చిత్ర యూనిట్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఆగ్రహానికి గురైంది. షూటింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంతో దర్శకుడు ఆదిత్య ధర్ కు చెందిన ‘B62 స్టూడియోస్’ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. Also Read : Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే దక్షిణ ముంబైలోని చారిత్రాత్మకమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.…
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది బాలీవుడ్ మూవీ ధురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించి.. బాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది. దీంతో.. ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ‘ధురంధర్ 2’ రిలీజ్కు రెడీ అవుతోంది. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా షేక్ అయింది. అయితే, ఈ సీక్వెల్…
నైజాం ఏరియా సినిమా పంపిణి రంగంలోకి మరొక సంస్థ అడుగుపెడుతోంది. బాలీవడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ 2 వస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను జియో స్టూడియోస్ ఎవరికీ ఇవ్వకుండా సొంతగా రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాతో నైజాం మార్కట్ లో అడుగుపెడుతోంది జియో. నైజాం మార్కెట్లోకి నేరుగా అడుగుపెడుతూ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న…
Yami Gautam To Act in Dhurandhar 2: బాలీవుడ్లో ఆసక్తిని రేపుతున్న యాక్షన్ డ్రామా మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’. ధురంధర్ ఊహించని హిట్ అందుకోవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ధురంధర్ 2 సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే పార్ట్ 2పై భారీ అంచనాలు ఉండగా.. ఓ బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ క్యామియో…
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘ధురంధర్ 2’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. Also Read : Meena : పెళ్లి అంటూ…
సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ టీజర్ రేపు విడుదల కాబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరో రణ్వీర్ సింగ్ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్తో సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పీక్స్కు చేరుకుంది. ప్రస్తుతం ఎక్స్లో ధురంధర్ 2, రణ్వీర్ సింగ్ పేర్లు…
ప్రస్తుతం ‘ధురంధర్’ ఓటీటీలోకి రావడంతో సౌత్ ఆడియెన్స్లో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్కు చేరుకుంది. ఈ ఊపును చూస్తుంటే మార్చి 19న విడుదల కాబోతున్న ‘ధురంధర్ 2’కి దక్షిణాదిన తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో కన్నడ స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ‘ధురంధర్…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టడంతో, రణవీర్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీనికి కొనసాగింపుగా వచ్చే ‘ధురంధర్ 2’ కూడా ఈ మార్చిలోనే రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఆయన సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రణవీర్తో…