Dhanush to act in Maestro Ilaiyaraaja’s Biopic: ఇప్పటికే అనేక బయోపిక్ సినిమాల గురించి చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో బయోపిక్ కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. అదేమంటే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్కి ధనుష్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వార్త చాలా కాలంగా కోలీవుడ్ ఇన్సైడ్ సర్కిల్స్ చర్చలలో ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇసైజ్ఞాని బయోపిక్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని…
దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించి భారీ విజయం సాధించిన తర్వాతి నుంచి సినీ ఇండస్ట్రీ లో మూవీని రెండు పార్ట్ లుగా తెరకెక్కించే ట్రెండ్ జోరుగా సాగుతోంది.భారీ బడ్జెట్ చిత్రాలను రెండు పార్ట్లుగా తీసుకొచ్చేందుకు కొందరు మేకర్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తున్నారు.ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ కూడా రెండు పార్ట్లుగా రావడం ఖాయమైనట్లు తెలుస్తుంది…1930ల బ్యాక్డ్రాప్లో…
తమిళ స్టార్ హీరో ధనుష్ , స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రాంబలం సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాది ఆగస్టులో విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది. తిరుచిత్రాంబలం సినిమాకు మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ధనుష్ మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రాశీ ఖన్నా, భారతీ రాజ, ప్రకాశ్ రాజ్, ప్రియా భవానీ శంకర్, మునిశ్కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి…
క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్స్టోరీ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. సరికొత్తగా పోస్టర్ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉంది. కాగా తాజాగా…
Big Breaking: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాతలకు సహకరించని కారణంగా ఆ నలుగురు హీరోలను కోలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.
Janvi Kapoor :శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దఢక్ సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఆపై వరుస సినిమాలలో నటిస్తుంది. ఇటీవలే వరణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టవివ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తన తల్లి శ్రీదేవి…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ .. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం…
Anirudh Ravichander become India’s highest-paid music director: రజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్గా, స్టార్ టెక్నీషియన్గా ఎదిగాడు. సినిమాల భారీ విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ రవిచందర్ చేస్తున్న అన్ని సినిమాలో కనీసం ఒక పాట అయినా వైరల్ అవ్వాల్సిందే. ఇక తన రివర్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో కథనాన్ని ఎలివేట్ చేస్తున్న…
Dhanush: స్టార్ డమ్ వచ్చిన తరువాత తోటి నటీనటులతో పార్టీలు చేసుకోవడం తప్ప తమ చిన్నప్పటి మిత్రులను గుర్తుపెట్టుకునే వారు చాలా తక్కువ. అయితే కొంత మంది స్టార్స్ మాత్రం ఎంత ఎదిగినా తమ మూలలను గుర్తుంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులపై ఉండే మమకారాన్ని మర్చిపోరు. అటువంటి వారిలో ఒకరు హీరో ధనుష్. తమళ్ తో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. అయితే తాజాగా రీయూనియన్ లో తన స్కూల్ ఫ్రెండ్…