కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూ వస్తున్నారు.. పలు పథకాలు జనాలకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.. అందులో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి.. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్ను అందిస్తోంది.. ఈ స్కీమ్లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం…
ఇండియా- పాకిస్తాన్ మధ్య 2003 నుంచి మొదలుపెడితే 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ లో ఇండియాదే పై చేయి అయింది. అయితే ఇప్పుడు జరిగే మ్యాచ్ కోసం ఇరుజట్లు గెలవాలనే ఆశతో ఉన్నాయి. చూడాలి మరీ 2023 వరల్డ్ కప్ లో ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారో.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవల వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఏపీలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు..…
రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. మార్కెట్ లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాంతో ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ18 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. గత సెప్టెంబర్లో యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి…
మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్కు సంబంధించిన A to Z వివరాలివే.
ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉన్నట్లే అక్టోబర్ నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటికి సంబందించిన లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది.. ఇందులో వీకెండ్స్ కూడా ఉన్నాయి.. ఈ సెలవులు ఒక్కో ప్రాంతంలో మారుతాయి.. వచ్చే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్ను…
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అందిస్తున్నారు..పోస్టాఫీస్ స్కీమ్స్, ఇతర పొదుపు పథకాలు, ఎల్ఐసీ స్కీమ్స్ ఇందులో ఉంటాయి. ఇక ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సరికొత్త ప్లాన్ ను అందిస్తుంది.. LIC కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‘ధన్ వృద్ధి’ పేరుతో లాంఛ్ చేసింది. ఆ ప్లాన్ బెనిఫిట్స్ చూద్దాం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ కొనుగోలుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది LIC. ఈ…
పోస్టాఫీస్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్ అందిస్తుంది.. కొత్తగా పొదుపు చెయ్యాలనుకొనేవారికి ఇది మంచిది బెనిఫిట్స్ ఇస్తుంది.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అందిస్తోంది..ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..అయితే ఈ స్కీమ్లో చేరాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉటుంది. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు.…
అతి తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇకపోతే మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ట్యాబ్ జీ84పేరుతో ఈ ట్యాబ్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో…