ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంకులో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 94 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా SBI అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. నిన్నటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు..దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాట్సాప్ అందుకు అనుగుణంగా ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ ఫీచర్ తో మనం ప్రొఫైల్ మరింత సేఫ్టీగా ఉంటుంది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీ ప్రొఫెల్ ఫొటోలు, స్టేటస్లు విషయంలో పలు ప్రైవసీ ఫీచర్స్ను అందుబాటులోకి…
ప్రజల ఆదరాభిమానాలను పొందిన అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమాతో పాటు సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది.. ఎన్నో పథకాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.. అందులో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కిమ్స్ ఉన్నాయి.. ఎల్ఐసీ ఆధార్ శీలా కూడా ఒకటి..సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందిస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు గల మహిళలు ఈ స్కీమ్…
భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీ అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సరళ్ ప్లాన్ కూడా ఒకటి.. ఈ ప్లాన్ లో డబ్బులను పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్…
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటో ఎలాంటి ప్రయోజనాలు పొందోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పథకంలో ఇన్వెస్ట్…
సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఛార్జ్ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్ లలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. మెటా నేపథ్యంలో వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్ (x) కూడా అదే…
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం……
ప్రముఖ ఎలెక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వస్తువుల పై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మార్కెట్ లో ఈ కంపెనీ వస్తువులకు డిమాండ్ ఎక్కువే.. అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి మరో కొత్త టీవీని కంపెనీ తాజాగా లాంచ్ చేసింది.. ఈ టీవీ ఫీచర్స్, ధర ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. ఈరోజుల్లో మంచి మరియు సరసమైన స్మార్ట్ టీవీలకు కొరత లేదు. ఏది ఏమైనప్పటికీ, గుంపు నుండి నిజంగా ప్రత్యేకంగా నిలబడేవి…
కేంద్ర ప్రభుత్వం పలు సంస్థల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో బీహెఈఎల్ లో ఖాళీ ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11 ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. రెండు సంవత్సరాల కాల వ్యవధికి ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులు కొనసాగాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత…
మనం సంపాదించిన సొమ్మును పిల్లల పేరు మీద వేస్తాము.. వారి భవిష్యత్ కోసం డబ్బులు కావాలని ముందు నుంచే జాగ్రత్త పడతాము.. పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాము.. అధిక రాబడి పొందేలా ప్రముఖ బ్యాంక్ ఎస్బిఐ అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది.. ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మూడింతలు పెరుగుతుంది..ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఫండ్ ప్రారంభించిన సమయంలో రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ…