Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • సుప్రీంకోర్టుకు నేటి నుంచి దసరా సెలవులు
      #జాతీయం

      సుప్రీంకోర్టుకు నేటి నుంచి దసరా సెలవులు

      సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు వచ్చాయి… ఆ తర్వాత మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు కూడా ఉండడంతో ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు మూతపడనుంది.. అయితే, శనివారం నుంచే సెలవులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక, 17న ఆదివారం, 18, 19 తేదీల్లో మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు ఉండడంతో.. సుప్రీంకోర్టు…
    • ఐబీ హెచ్చరికలు.. ఢిల్లీలో హై అలర్ట్
      #Top Story

      ఐబీ హెచ్చరికలు.. ఢిల్లీలో హై అలర్ట్

      దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.. దసరా, దీపావళి పండగల సందర్భంగా దేశ రాజధానిలో తీవ్రవాదుల దాడులు జరగవచ్చని ఢిల్లీ పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.. దీంతో.. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు. ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.. ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమయంలో ఐబీ హెచ్చరికలపై చర్చించారు.. తీవ్రవాదులు దాడులకు స్థానిక క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్ల సహకారం తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు…
    • ఢిల్లీకి పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం…
      #జాతీయం

      ఢిల్లీకి పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం…

      ఢిల్లీకి విద్యుత్ సంక్షోభం పొంచి ఉంది. దేశంలో ఉన్న మొత్తం 135 బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు దేశంలో వినియోగంచే 70 శాతం విద్సుదుత్పత్తి ని చేస్తున్నాయి. వీటిలో సగానికి పైగా విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 3 రోజులలోపే బొగ్గు నిల్వలు అడుగంటే అవకాశం ఉంది. ఒక రోజుకు సరిపడా మాత్రమే ఢిల్లీ కి చెందిన విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. రెండు రోజులలో బొగ్గు సరఫరాను పునరుధ్దరించకపోతే, అంధకారంలో దేశ రాజధాని వెళ్లనుంది. సుదీర్ఘ సమయం…
    • కరోనాపై పోరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఢిల్లీ సర్కార్..!
      #విశ్లేషణ

      కరోనాపై పోరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఢిల్లీ సర్కార్..!

      గడిచిన రెండేళ్లుగా ప్రపంచం కరోనాతో కాకవికలమవుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ఎంట్రీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఎంతోమంది అమాయకులు ఈ మహమ్మరి బారినపడి మృతిచెందారు. మరికొంతమంది మృత్యువు అంచులదాకా వెళ్లి బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ఎక్కువగా నష్టపోయాయి. భారత్ తొలి వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే ఊహించని విధంగా సెకండ్…
    • మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
      #జాతీయం

      మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తాజాగా మరోసారి పెట్రోల్‌ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.77 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర…
    • పంజాబ్ ఫైట్‌:  ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పెరిగిన మాట‌ల యుద్ధం…
      #Top Story

      పంజాబ్ ఫైట్‌: ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పెరిగిన మాట‌ల యుద్ధం…

      పంజాబ్‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మ‌ధ్య పోటీ ఉండే అవ‌కాశం ఉండ‌టంతో రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ ఎలాగైనా విజ‌యం సాధించేందుకు పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే.   ఇప్ప‌టికే ఉచిత విద్యుత్ హామీని ప్ర‌క‌టించింది.  ఢిల్లీలో స‌మ‌ర్థ‌వంతంగా ఈ హామీ అమ‌ల‌వుతున్న‌ప్పుడు పంజాబ్‌లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమ‌లుకాద‌ని ఆప్ ప్ర‌శ్నిస్తోంది.  ఇక ఇదిలా ఉంటే, పంజాబ్…
    • అజయ్‌ కుమార్‌ మిశ్రాను తప్పించాలి..
      #జాతీయం

      అజయ్‌ కుమార్‌ మిశ్రాను తప్పించాలి..

      లఖింపుర్‌ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోడీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు.. లఖింపుర్‌ ఖేరి ఘటనలో కేంద్ర…
    • హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
      #జాతీయం

      హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

      సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. 17 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. ఇద్దరిని మినహాయించి 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్‌ రవినాథ్‌ తిలహరి, ఆషానుద్దీన్‌ అమానుల్లా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు…
    • రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…
      #Top Story

      రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…

      కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు.  ఢిల్లీలోని రోడ్ల‌ను దిగ్బంధం చేశారు.  ఢిల్లీ పొలిమేర‌ల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్ష‌లు చేపట్టారు.  పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేస్తున్నారు.  అటు హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  రైతులు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలియ‌జేసేందుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.…
    • వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం… వైర‌ల్‌…
      #Top Story

      వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం… వైర‌ల్‌…

      పాత‌తరం విమానాల‌ను వియానాయ సంస్థ‌లు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి.  ఇలానే ఎయిర్ ఇండియా సంస్థ‌కు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్ర‌యించారు.  అలా విక్ర‌యించిన విమానాన్ని ఢిల్లీలోని ర‌హ‌దారి గుండా త‌ర‌లిస్తుండ‌గా వంతెన కింద ఇరుక్కుపోయింది.  వంతెన కింద ఇరుక్కుపోవ‌డంతో ఆ దృశ్యాల‌ను కొంత‌మంది వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవ‌ల నుంచి ఎయిర్…
    ←1…222223224225226…244→

తాజావార్తలు

  • Off The Record : అరవ శ్రీధర్ కు జనసేన క్లీన్ చిట్ ఇచ్చేసిందా..?

  • Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.

  • Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?

  • Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!

  • Off The Record : డేంజర్ జోన్ లో అజారుద్దీన్ మంత్రి పదవి..?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions