Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • సుప్రీం కోర్టు సంచలన తీర్పు
      #జాతీయం

      సుప్రీం కోర్టు సంచలన తీర్పు

      రోడ్లను బ్లాక్‌ చేసే అధికారం ఎవ్వరికి లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రోడ్లపై ఆందోళన చేస్తున్న అన్నదాతల క్యాంప్‌లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజువారి కార్యకలాలపాలకు అంతరాయం కలగడంతోపాటు ప్రజా రవాణా ఆటంకం కలుగుతుంది. ఈ అంశంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ అనే మహిళా సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేసింది. ఈ పిల్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, ఎంఎం సుందేరేశ్‌లతో కూడిన…
    • రైల్వే ప్రయాణికుల జేబులకు చిల్లు
      #జాతీయం

      రైల్వే ప్రయాణికుల జేబులకు చిల్లు

      కోవిడ్‌ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచినా.. మళ్లీ కోవిడ్‌ తగ్గడంతో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన, పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే తాజాగా, చలికాలం ప్రారంభం కావడంతో రైళ్లలో ఇచ్చే బెడ్‌షీట్లు, దుప్పట్లు కావాలంటే జేబులకు చిల్లులు పడనున్నాయి. ఇకనుంచి రైల్వే శాఖ రూ.30 నుంచిరూ.300 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నది. వాస్తవానికి కోవిడ్‌కు ముందు బెడ్‌షీట్లు,దుప్పట్లు రైల్వే శాఖనే ఉచితంగా ఇచ్చేది. ఢీల్లీతో సహా పలు రైల్వే స్టేషన్లలలో డిస్పోజబుల్‌…
    • ఢిల్లీలో మ‌ళ్లీ పెరుగుతున్న వాయు కాలుష్యం…
      #Top Story

      ఢిల్లీలో మ‌ళ్లీ పెరుగుతున్న వాయు కాలుష్యం…

      క‌రోనా కార‌ణంగా చాలా కాలంపాటు ఆంక్ష‌లు కొనసాగ‌డంతో కాలుష్యం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. కాగా, ఆంక్ష‌లను చాలా వ‌ర‌కు ఎత్తివేశారు. రోడ్డుమీద‌కు వాహ‌నాలు తిరిగి ప‌రుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొద‌లైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాట‌డంతో ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ స‌రిహ‌ద్దుల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న‌ది. పంట వ్య‌ర్థాల‌ను…
    • ముగిసిన సీడబ్ల్యూసీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
      #Top Story

      ముగిసిన సీడబ్ల్యూసీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

      కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…
    • కేంద్ర మంత్రిపై మన్మోహన్‌సింగ్‌ కుటుంబం ఆగ్రహం.. అలాగేనా..?
      #జాతీయం

      కేంద్ర మంత్రిపై మన్మోహన్‌సింగ్‌ కుటుంబం ఆగ్రహం.. అలాగేనా..?

      కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మహన్మోహన్ సింగ్‌.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయనను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వ్యవహరించిన తీరుపై మన్మోహన్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించిన సందర్భంగా మన్మోహన్‌ తో మంత్రి మాండవీయ ఫొటోలు తీయించుకోవడాన్ని తప్పుబట్టారు.. ఆ ఘటనపై మన్మోహన్‌ కుమార్తె దమన్ సింగ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.. తన తండ్రి, మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. ఆయనను…
    • మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల
      #జాతీయం

      మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల

      అస్వస్థతకు గురైన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు ఎయిమ్స్‌ వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాగా, అస్వస్థతకు గురైన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఈ నెల 13వ తేదీన ఎయిమ్స్‌ చేరారు.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు కాంగ్రెస్‌…
    • మాజీ ప్రధాని మహన్మోన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..
      #Top Story

      మాజీ ప్రధాని మహన్మోన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..

      కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు.. దీంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.. ప్రస్తుతం ఎయిమ్స్‌లో మన్మోహన్‌కు చికిత్స కొనసాగుతోంది.. ఆయన సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారని. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది ఏఐసీసీ.. మన్మోహన్‌ సింగ్‌.. ఎయిమ్స్‌లో సాధారణ చికిత్స తీసుకుంటున్నారని… ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అవసరమైనప్పుడు మేం ఏదైనా హెల్త్ అప్‌డేట్‌కు…
    • లఖింపూర్‌ ఖేరి ఘటన.. రేపు రాష్ట్రపతి వద్దకు రాహుల్ టీమ్
      #Top Story

      లఖింపూర్‌ ఖేరి ఘటన.. రేపు రాష్ట్రపతి వద్దకు రాహుల్ టీమ్

      దేశవ్యాప్తంగా లఖింపూర్‌ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా కాన్వాయ్‌తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్‌ నేతులు.. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్‌ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను…
    • ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌… కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…
      #Top Story

      ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌… కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…

      ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాదిని స్పెష‌ల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  న‌కిలీ దృవ‌ప‌త్రాల‌తో ఢిల్లీలోని ల‌క్ష్మీన‌గ‌ర్ ప్రాంతంలో నివ‌శిస్తున్నాడు.   ఈ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని స‌మాచారం అంద‌డంతో స్పెష‌ల్ సెల్ అధికారులు సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకున్నారు.  పాక్ ఐఎస్ఐ శిక్ష‌ణ ఇచ్చిన‌ట్టు విచార‌ణ‌లో తేలింది.  ఈ ఉగ్ర‌వాది నుంచి ఏకే 47, పిస్ట‌ల్ తో పాటుగా హ్యాండ్ గ్రెనైడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే, జ‌మ్మూకాశ్మీర్‌లోని సోఫియాన్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో…
    • విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీల‌క స‌మావేశం…
      #Top Story

      విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీల‌క స‌మావేశం…

      దేశంలో బొగ్గు నిల్వ‌లు అడుగంటిపోయాయి.  క‌రోనా త‌రువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవ‌డంతో విద్యుత్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది.  డిమాండ్‌కు త‌గిన‌తంగా విద్యుత్ ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డంలేదు.  గ‌తంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్ప‌త్తి తగ్గిపోయింది.  దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే క‌రోనా కాలంలో బొగ్గుత‌వ్వ‌కాలు త‌గ్గిపోయాయి.  దీంతో నిల్వ‌లు తగ్గిపోవ‌డంతో సంక్షోభం ఏర్ప‌డింది.  ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్య‌వ‌స‌ర…
    ←1…221222223224225…244→

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అక్కడ కూడా ఫ్లాపేనా?

  • Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

  • Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

  • RCB vs DC: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా నయా హిస్టరీ..

  • Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions