Metro Train : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) కఠిన చర్యలు తీసుకున్న తర్వాత కూడా మెట్రోలో అసభ్యకర చర్యలకు పాల్పడే ప్రేమికులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో ఇబ్బందికర వీడియో వైరల్ అవుతోంది.
Viral : కొంతమంది వింత దుస్తులు ధరించి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు, వెళ్లేవారు ఇలాంటి దుస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్లో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతాయి. అయితే స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైలు స్టేషన్లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ కొందరు నిబంధనలు మీరుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బ్రా, మినీ స్కర్ట్ ధరించి ప్రయాణిస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా మంది ఆమె బోల్డ్ దుస్తుల ఎంపికలను ప్రశ్నించారు. మరికొందరు ఆమె ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ నుండి ప్రేరణ పొందిందని చెప్పారు.
ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువతి చేసిన పని అందరినీ ఆశ్చర్యాన్నికి గురి చేసింది. ఓ యువతి బికినీలో హల్ చల్ చేసింది. బికినీ లాంటి డ్రెస్ లో యువతి ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెట్రో రైలులో ప్రయాణించే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తాడు? కూర్చుని ఫోన్లో బ్రౌజ్ చేస్తూ ఉండండి లేదా సహ-ప్రయాణికులతో మాట్లాడండి లేదా వారి గమ్యస్థానం కోసం వేచి ఉండటం.. కానీ ఈకాలం యువత అడపదడప రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు.
Delivery Drone Crashes On Delhi Metro Tracks: ఢిల్లీలో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఢిల్లీ మెట్రో రైల్ ట్రాక్ పై డ్రోన్ కూలిపోవడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రైలు పట్టాలపై డ్రోన్ కూలిపోయింది. దీంతో ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్ కొద్ది సేపు మూసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో ఇది ఫార్మా కంపెనీకి చెందిన డ్రోన్…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు.. వారి ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. కొందరు తమలో ఉన్న ప్రత్యేకతను బయటపెడుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.. వ్యూస్, లైక్లు, కామెంట్ల కోసం పరితపిస్తున్నారు.. మరికొందరు వెకలి చేష్టలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే.. ఆ వీడియోను ఎంజాయ్…