ఢిల్లీ మెట్రోలో ఫైటింగ్ సీన్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మెట్రోలో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాలు, బికినీలతో ప్రయాణాలు, వింత డ్యాన్స్లు వంటివి చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురి చేస్తుంటారు. తాజాగా.. ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ, తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. అయితే.. మెట్రోలో ప్రయాణిస్తున్న జనాలు జోక్యం చేసుకోకుండా.. వారిని నచ్చజెప్పే ప్రయత్నం…
ఢిల్లీ మెట్రో (Delhi Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం. మంగళవారం మెట్రో స్టేషనలన్నీ జాతరను తలపించాయి. ఇసుకేస్తే రాలనంత జనం.
దేశ ప్రథమ పౌరురాలు ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సామాన్యురాలిలో ప్రయాణికులతో కలిసి కూర్చుని జర్నీ చేయడంతో ప్యాసింజర్స్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
Delhi: నూతన సంవత్సర వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దులు, ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
Delhi Metro: ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో తరచుగా చర్చనీయాంశంగా ఉంటుంది. ఫైటింగ్ చేసుకుంటున్నట్లు, కొన్ని సార్లు ఎవరో శృంగారంలో పాల్గొంటున్నట్లు వీడియోలు తెరపైకి వచ్చి వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి జనాలు పాపులర్ అవ్వాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరోవైపు నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులను పబ్లిక్ లోనే చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు.. అయిన కొందరి బుద్ది మారలేదు.. వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట సన్నిహితంగా…
ఈ మధ్య ఢిల్లీ మెట్రో లవర్స్ రొమాన్స్ కు అడ్డాగా మారింది.. అందరు చూస్తున్నా పట్టించుకోకుండా రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు.. ఇలాంటి వాటిపై ఢిల్లీ మెట్రో సంస్థ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా జంటలు రొమాన్స్ చేస్తున్నారు.. తమ ప్రవర్తనతో పక్కవాళ్ళు ఇబ్బందిపడుతారనే కనీస ఇంగితం కూడా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ జంట కామంతో రెచ్చిపోయిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ప్రేమ జంట రైలులో ఉద్వేగభరితంగా…
Delhi Metro: కొందరు వ్యక్తులు చేస్తున్న అసభ్యకరమైన పనుల వల్ల ఢిల్లీ మెట్రో తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. కొంతమంది కామాంధులు అడ్డుఅదుపు లేకుండా మెట్రోలోనే పాడుపనులకు పాల్పడుతున్నారు. అందరూ ఉన్నారనే విషయాన్ని మరిచి, సభ్యసమాజం ఛీకొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.
G20: ఇండోనేషియా తర్వాత ఈ ఏడాది జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సమ్మిట్ తేదీలు సమీపిస్తున్న తరుణంలో జి20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ నగరం సిద్ధమైంది.
Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన…