ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈ రెండు జట్లలో కేకేఆర్ కే ఢిల్లీ పైన మంచి రికార్డు ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రికార్డును కేకేఆర్ కొసాగిస్తుందా… లేదా…
ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఇద్దరు విరాట్ కోహ్లీ (12), దేవదత్ (17) వరుస ఓవర్లలో పెకిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వారిలో రజత్ పాటిదార్(31), గ్లెన్ మాక్స్వెల్(25) పర్వాలేదు అనిపించిన ఎబి డివిలియర్స్(75) చివరి వరకు ఔట్ కాకుండా హిట్టింగ్ చేయడంతో బెంగళూరు నిర్ణిత…
ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మొదట స్థానానికి చేరుకుంటుంది. దాంతో ఈ ఇందులో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి రెండు జట్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది. ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్…
ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ…
ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అశ్విన్. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో మొదట బౌలింగ్ చేయనుంది హైదరాబాద్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన సన్రైజర్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి గెలుపుబాటలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఆ బాటలోనే కొనసాగాలని చూస్తుంది. చూడాలి మరి ఆ…
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై పై గెలిచి…
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఢిల్లీ ముందు మంచి లక్ష్యానే ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించి మొదటి వికెట్ కు 122 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే వారు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్ అంతగా రాణించకపోయిన దీపక్ హుడా 13 బంతుల్లో 22 పరుగులు ఆలాగే…
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ లలో ఓడిపోయి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లు మంచి హిటర్స్ ను కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి…