Home
Cricket News
Cricket News News
-
ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్పై నిషేధం.. ఎందుకంటే..?
ICC: పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ఐసీసీ (ICC) యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. అయితే ఆయన ఒక డ్రగ్ అబ్యూజ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేస్తే ఈ నిషేధ కాలాన్ని ఒక నెలకు తగ్గిస్తామని ఐసీసీ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది. వాస్తవానికి.. 2026 ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్తో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత 32… -
Rohit Sharma: ఇది కరెక్ట్ కాదు.. రోహిత్ శర్మ రికార్డులు బీసీసీఐ పరిశీలించాల్సిందే!
Rohit Sharma: భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించిన చర్చ ఊపందుకుంది. జూలై 16, 2026న కార్డిఫ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి తర్వాత, జూలై 19న లార్డ్స్లో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లోనే చివరి వన్డే కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్బై చెప్పేస్తాడా? అతని కెరీర్ ముగింపునకు వచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.… -
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్కు సైతం వీడ్కోలు పలకబోతున్నారనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్లో జరిగిన రెండో వన్డే లైవ్ బ్రాడ్కాస్ట్ (ప్రసారం)లో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనలు.. ఈ రిటైర్మెంట్ వ్యవహారంపై విరాట్ కోహ్లీకి, వ్యాఖ్యాత రవిశాస్త్రికి ముందే హింట్ తెలిసి ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దానికి గల బలమైన కారణాలు ఉన్నాయి. -
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ కావొచ్చని పలు ప్రముఖ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి లేదా రోహిత్ శర్మ నుంచి… -
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. బర్మింగ్హామ్లో జరిగిన తొలి మ్యాచ్లో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో కేవలం 9 పరుగులు పూర్తి చేయడంతోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. దీనితో… -
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్పై… -
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
టీమ్ఇండియా యువ పేసర్ గుర్నార్ బ్రార్ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమానాకు గురయ్యాడు. బర్మింగ్హామ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్నార్ బ్రార్ ప్రమాదకర రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అతడి ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ధారించింది. ఐసీసీ నిబంధనావళిలోని లెవెల్-1… -
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా మారిషస్ను తన 111వ సభ్య దేశంగా ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థిక సాయం, మరికొన్ని దేశాల సభ్యత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నెన్స్ రివ్యూ కమిటీ ఏర్పాటు: ఐసీసీ సరికొత్త గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి… -
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 6 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ, 5 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఆర్చర్ చేతికి చిక్కడం ఇదే తొలిసారి. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్ అయిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతుండటం వల్ల, అతనికి మ్యాచ్ల మధ్య… -
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన వార్షిక సమావేశంలో క్రికెట్ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని పంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటలో మరింత ఉత్కంఠను పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులను ప్రవేశపెట్టింది. ప్రధానంగా 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ల నిర్వహణ తీరును మార్చడం ద్వారా టోర్నీలను మరింత రసవత్తరంగా మార్చనుంది. 2027 వన్డే ప్రపంచకప్: 14 జట్లు, 3 దశలు 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే,…
తాజావార్తలు
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
-
Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
-
Israel: వెస్ట్ బ్యాంక్లో భారీ ఆపరేషన్కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!