పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ మొత్తం హైలెట్ గా నిలిచింది మాత్రం మన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక్కడే. 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్ హిత్ తో పంజాబ్ బ్యాటర్ ను రనౌట్ చేడయం కూడా విశేషం.
ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(99) ఒంటరి పోరాటంతో పంజాబ్ 143 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో భాగంగా ఐపీఎల్ కెరీర్లోనే శిఖర్ ధావన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. బ్యాక్-టు-బ్యాక్ ఓటములను చవిచూసిన సన్రైజర్స్ జట్టు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్పై జట్టుపై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. బ్యాక్-టు-బ్యాక్ ఓటములను చవిచూసిన సన్రైజర్స్ జట్టు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ జట్టుపై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్తా జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 204 భారీ స్కోరు చేసింది.
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.