Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 Pandemic

Covid 19 Pandemic News

    • Covid 19 : ఐదేళ్ల తర్వాత కూడా కరోనా ఎంత ప్రమాదకరం..  అమెరికా నుండి షాకింగ్ నివేదిక
      #అంతర్జాతీయం

      Covid 19 : ఐదేళ్ల తర్వాత కూడా కరోనా ఎంత ప్రమాదకరం.. అమెరికా నుండి షాకింగ్ నివేదిక

      Covid 19 : ప్రపంచ పురోగతిని నిలిపివేసిన కరోనా వైరస్ భయం ఇప్పటికీ ప్రజలలో కొనసాగుతోంది. ఈ భయం గురించి అమెరికాలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
    • Gujarat High Court: మెయిల్‌ మిస్‌.. బెయిల్‌ ఔట్.. ఓ ఖైదీ దీనగాథ
      #Top Story

      Gujarat High Court: మెయిల్‌ మిస్‌.. బెయిల్‌ ఔట్.. ఓ ఖైదీ దీనగాథ

      ఓ వ్యక్తి బెయిల్ ఆర్డర్‌కు సంబంధించిన మెయిల్‌ను జైలు అధికారి తెరవనందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ. 1 లక్ష పరిహారం వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
    • Hyderabad: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు.. నాలుగేళ్లలో 69 శాతం వృద్ధి
      #తెలంగాణ

      Hyderabad: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు.. నాలుగేళ్లలో 69 శాతం వృద్ధి

      Hyderabad: తెలంగాణ దేశంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తక్కువ కాలంలోనే వస్తు, సేవల పన్ను విషయంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. నాలుగేళ్లలో జిఎస్‌టి వసూళ్లలో రాష్ట్రం 69 శాతం వృద్ధి రేటును సాధించడం ద్వారా ఇది స్పష్టమవుతోంది.
    • Indian Railways: సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీ రద్దు.. రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం..
      #జాతీయం

      Indian Railways: సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీ రద్దు.. రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం..

      Indian Railways: రైల్వేశాఖ తీసుకున్న ఓ నిర్ణయం గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.. సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. రాయితీ రద్దు మూలంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.. ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ రైల్వే శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. అయితే, కరోనా మహమ్మారీ ఎంట్రీ తర్వాత.. దేశంలో పరిస్థితి…
    • గంగా నదిలో కోవిడ్‌ మృతదేహాలు.. కేంద్రం సమాధానం ఇదే..
      #జాతీయం

      గంగా నదిలో కోవిడ్‌ మృతదేహాలు.. కేంద్రం సమాధానం ఇదే..

      కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసింది… భారత్‌ ఇప్పటి వరకు 5,02,874 మంది కోవిడ్‌ బారినపడి మృతిచెందారు.. అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ ఘోరంగా దెబ్బకొట్టింది.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగి ఆందోళనకు గురిచేసింది.. ఇక, కరోనా సెకండ్ వేవ్‌ సమయంలో.. గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం సంచలనంగా మారింది.. కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.. యూపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున…
    • శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గ‌నున్న వ్యాక్సిన్ ధ‌ర‌లు..!
      #జాతీయం

      శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గ‌నున్న వ్యాక్సిన్ ధ‌ర‌లు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్.. తాజా గ‌ణాంకాల ప్రకారం కూడా ఒమిక్రాన్ బారిన‌ప‌డి ప‌రిస్థితి సీరియ‌స్‌గా అయిన‌వారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోనివారే.. అంటే.. వ్యాక్సిన్ రోగ నిరోధ‌క శ‌క్తిని ఏ స్థాయిలో పెంచుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.. ఇక‌, కోవిడ్‌పై పోరాటంలో భాగంగా.. మొద‌ట దేశీయంగా త‌యారైన రెండో వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ‌మే కొని వాటిని రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంది.. మ‌రికొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు, సంస్థ‌ల‌కు…
    • మూడో వారంలో తెరుచుకోనున్న శబరిమల ఆలయం
      #జాతీయం

      మూడో వారంలో తెరుచుకోనున్న శబరిమల ఆలయం

      కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఈ నెల మూడో వారంలో తెరచుకోనుంది.. ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెల‌ల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నారు అయ్యప్ప స్వామి.. భక్తుల మండ‌ల పూజ కోసం ఆల‌యాన్ని 15వ తేదీ నుంచి తెర‌వ‌నున్నట్లు ఆల‌య అధికారులు తెలిపారు.. ఇక, ఇవాళ చితిర అత్తవిశేష పూజ సంద‌ర్భంగా ఆల‌యాన్ని తెరిచారు పూజారాలు.. పూజ ముగిసిన త‌ర్వాత రాత్రి 9 గంట‌ల‌కు తిరిగి ఆల‌యాన్ని మూసివేయనున్నారు.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు…
    • వ్యాక్సిన్‌ వేసుకుంటేనే లోకల్‌ ట్రైన్స్‌లోకి ఎంట్రీ..
      #వార్తలు

      వ్యాక్సిన్‌ వేసుకుంటేనే లోకల్‌ ట్రైన్స్‌లోకి ఎంట్రీ..

      కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.. క్రమంగా అందరికీ వ్యాక్సిన్‌ వేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది సర్కార్.. ఇప్పటికే వ్యాక్సిన్‌ వేసుకున్నవారికే జీతాలు, వ్యాక్సిన్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్‌ వేసుకుంటేనే ట్రావెలింగ్‌ అవకాశం అంటూ పలు షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది.…
    • కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్‌
      #అంతర్జాతీయం

      కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్‌

      కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిన సమయంలో.. మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయని ఆశగా ఎదురుచూశారు.. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఆ తర్వాత రష్యా, యూకే, అమెరికా.. ఇలా పలు దేశాల్లో క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని,…
    • భారత్‌పై ఐఎంఫ్‌ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్‌
      #అంతర్జాతీయం

      భారత్‌పై ఐఎంఫ్‌ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్‌

      కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్‌పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్‌.. కోవిడ్‌ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు,…
    123→

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions