Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ఆనంద‌య్య మందుకు నెల‌రోజులే స‌మ‌యం… ఎందుకంటే…
      #Top Story

      ఆనంద‌య్య మందుకు నెల‌రోజులే స‌మ‌యం… ఎందుకంటే…

      ఆనంద‌య్య మందును ఈ నెల 21 వ తేదీన ప్ర‌భుత్వం నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.  మందుపై ప్రస్తుతం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  మ‌రో రెండు మూడు రోజుల్లో నివేదిక‌లు అందిన త‌రువాత‌, పంపిణీపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.  అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామ‌రడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్క‌లు సంవ‌త్స‌రంలో మూడు నెల‌లు మాత్ర‌మే బ‌తికి ఉంటాయి.  మూడు నెల‌ల‌పాటు మాత్ర‌మే బ‌తికి ఉంటాయి.   ఈ మొక్క‌లు మ‌రో నెల…
    • చేప ప్ర‌సాదంపై కీల‌క నిర్ణ‌యం…క‌రోనా కార‌ణంగా…
      #Top Story

      చేప ప్ర‌సాదంపై కీల‌క నిర్ణ‌యం…క‌రోనా కార‌ణంగా…

      ప్ర‌తిఏడాది జూన్ నెల‌లో బ‌త్తిని సోద‌రులు చేప మందును పంపిణీ చేస్తుంటారు.  ఈ మందు కోసం తెలంగాణ‌లోనే కాకుండా ఇత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైద‌రాబాద్‌కు వ‌స్తుంటారు.  అయితే, క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా దేశంలో పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌వుతున్నాయి.  రికార్ఢ్ స్థాయిలో మ‌రణాలు న‌మోద‌వుతున్నాయి.  ఇటు తెలంగాణ‌లో కూడా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.  దీంతో జూన్ 8…
    • వరంగల్ లో 11 హాస్పిటళ్లకు నోటీసులు…
      #తెలంగాణ

      వరంగల్ లో 11 హాస్పిటళ్లకు నోటీసులు…

      వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్‌ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ…
    • థ‌ర్డ్ వేవ్ టార్గెట్ పిల్ల‌లే..! టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఛైర్మ‌న్ క్లారిటీ
      #ఆంధ్రప్రదేశ్

      థ‌ర్డ్ వేవ్ టార్గెట్ పిల్ల‌లే..! టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఛైర్మ‌న్ క్లారిటీ

      క‌రోనా సెకండ్ వేవ్‌లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది.. ఇక‌, థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంద‌ని.. అది కూడా చిన్నారుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న్న అంచ‌నాల‌తో ఏపీ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది.. దీనిపై సూచ‌ల‌న‌ల కోసం.. పిడీయాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఏర్పాటు చేశారు.. పిల్లలకు కోవిడ్‌ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ ఏ విధంగా ఉండాలి, చికిత్సపై వైద్యారోగ్య…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు స‌ర్కార్ రేడీ.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు స‌ర్కార్ రేడీ.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

      ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్‌లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అప్ర‌మ‌త్తం అవుతోంది.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది స‌ర్కార్.. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అల‌ర్ట్ అయిన స‌ర్కార్.. పిడీయాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఏర్పాటైంది.. మూడో దశలో చిన్న…
    • చిత్తూరు జిల్లాలో ఆంక్షలు మరింత కఠినం.. జూన్ 15 వ‌ర‌కు క‌ర్ఫ్యూ
      #ఆంధ్రప్రదేశ్

      చిత్తూరు జిల్లాలో ఆంక్షలు మరింత కఠినం.. జూన్ 15 వ‌ర‌కు క‌ర్ఫ్యూ

      ఏపీలో అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. మ‌రో రెండు, మూడు జిల్లాల్లో మాత్రం అదుపులోకి రావ‌డం లేదు.. అందులో చిత్తూరు జిల్లా ఒక‌టి.. దీంతో.. జిల్లాలో జూన్ 15వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ లో కోవిడ్ నియంత్రణపై మీడియాతో మాట్లాడారు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, నారాయణస్వామి.. చిత్తూరు జిల్లాలో క‌ర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠిన‌త‌రం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు పెద్దిరెడ్డి.. ఉదయం 6…
    • ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!

      మ‌రో రెండు వారాల పాటు క‌ర్ఫ్యూ పొడిగించే ఆలోచ‌న‌లో ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌మించ‌నున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. ఈ స‌మీక్షా స‌మావేశంలోనే క‌ర్ఫ్యూ పొడ‌గింపుపై నిర్ణ‌యం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభ‌య‌గోదావ‌రి, చిత్తూరు జిల్లాలు మిన‌హా మిగ‌తా జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. మే 31 త‌ర్వాత క్ర‌మంగా కొన్ని మిన‌హాయింపులు ఇవ్వ‌డం లేదా య‌థాస్థితిని కొన‌సాగించ‌డ‌మా? అనే దానిపై సోమ‌వారం…
    • రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న‌
      #జాతీయం

      రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న‌

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. అయితే, భార‌త్‌లో వ్యాక్సినేష‌న్‌పై గంద‌ర‌గోళం కొన‌సాగుతూనే ఉంది.. దీనికి కార‌ణం.. రాష్ట్రాల ద‌గ్గ‌ర స‌రైన వ్యాక్సిన్ నిల్వ‌లు లేక‌పోవ‌డ‌మే కార‌ణం.. దీంతో.. క్ర‌మంగా కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల విష‌యంలో కేంద్రం పాల‌సీని త‌ప్పుబ‌డుతున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 22,77,62,450 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్ర‌క‌టించింది.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు త‌మ ద‌గ్గ‌ర…
    • క‌రోనా పేషెంట్స్ అటెండర్ల‌కు ఉచితంగా భోజ‌నం.. కాల్ చేస్తే చాలు
      #తెలంగాణ

      క‌రోనా పేషెంట్స్ అటెండర్ల‌కు ఉచితంగా భోజ‌నం.. కాల్ చేస్తే చాలు

      క‌రోనా రోగులు ఆస్ప‌త్రుల్లో ఉంటే.. వారికి ఎప్పుడు ఏం అవ‌స‌రం వ‌స్తుందో తెలియ‌క‌.. వారి అటెండ‌ర్లు ప‌డిగాపులు ప‌డాల్సిన ప‌రిస్థితి.. క‌రోనా పేంష‌ట్ల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. వారి అటెండ‌ర్ల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.. ఆహారానికి చాలా ఇబ్బంది ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొన‌గా.. దానికి తోడు లాక్‌డౌన్ వారి క‌ష్టాల‌ను రెట్టింపు చేసింది.. అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వ‌ద్ద‌కే వెళ్లి భోజ‌నం అందిస్తూ వ‌స్తున్న వేదం ఫౌండేష‌న్‌.. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు…
    • జగన్ కూడా మోడీలా చేస్తున్నారు..
      #ఆంధ్రప్రదేశ్

      జగన్ కూడా మోడీలా చేస్తున్నారు..

      ఇవాళ ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయవాడ ఏపిసిసి భవన్ లో నిరసన కార్యక్రమంలో సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాకే శైలజానాధ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారని మండిపడ్డారు. మోడీ పబ్లిసిటీ పిచ్చికి.. నేడు ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారని.. ప్రజలపై పోటీలు పడి భారాలు…
    ←1…161162163164165…194→

తాజావార్తలు

  • Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్

  • T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నామినేట్..

  • UPSC CSE 2025 Final Result: UPSC ఫలితాలు విడుదల.. అనుజ్ అగ్రిహోత్రికి ఫస్ట్ ర్యాంక్..

  • RK Roja: రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి.. రోజా ఫైర్‌

  • Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్..

ట్రెండింగ్‌

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions