Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona

Corona News

    • థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి మిడ్‌లోనే… ముంబై ఢిల్లీలో…
      #జాతీయం

      థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి మిడ్‌లోనే… ముంబై ఢిల్లీలో…

      దేశంలోకి థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయిందని చెప్ప‌డానికి పెరుగుతున్న కేసులే ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.  జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  అయితే, ముంబై, ఢిల్లీ వంటి మ‌హాన‌గ‌రాల్లో ప్ర‌తిరోజూ కేసులు పీక్స్‌లో న‌మోద‌వుతున్నాయ‌ని, జ‌న‌వ‌రి మిడిల్ వ‌రకు 30 వేల నుంచి 60 వేల మ‌ధ్య‌లో కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఐటి కాన్పూర్ శాస్త్ర‌వేత్త మ‌హీంద్రా అగ‌ర్వాల్ పేర్కొన్నారు.  కేసుల‌తో పాటు ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య‌కూడా…
    • లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు… కానీ…
      #జాతీయం

      లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు… కానీ…

      ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్ప‌టికే ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. వీకెండ్ క‌ర్ప్యూ అమ‌లు జ‌రుగుతున్న‌ది. శ‌ని, ఆదివారాల్లో పూర్తిస‌స్థాయిలో క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తిరోజూ కేసులు 30 శాతానికి పైగా పెరుగుతున్నాయి. శ‌నివారం రోజున 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఈరోజు అంత‌కంటే ఎక్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స్వ‌యంగా ముఖ్య‌మంత్రే తెలియ‌జేశారు. లాక్‌డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, ఇప్ప‌టికే సామాన్యుడు అనేక ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని,…
    • ఢిల్లీలో క‌రోనా టెర్ర‌ర్‌: 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు…
      #జాతీయం

      ఢిల్లీలో క‌రోనా టెర్ర‌ర్‌: 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు…

      ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఒమిక్రాన్ కార‌ణంగా కేసులు పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 20,181 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  క‌రోనాతో ఏడుగురు మృతి చెందారు.  ప్ర‌స్తుతం ఢిల్లీలో 48,178 కేసులు యాక్టీవ్‌గా ఉండ‌గా, 24 గంట‌ల్లో 11,869 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 25,143 మంది క‌రోనాతో మృతిచెందారు.  ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.6 శాతంగా ఉన్న‌ట్టు ఢిల్లీ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.…
    • షార్‌లో కరోనా టెర్రర్.. 12మందికి పాజిటివ్
      #Top Story

      షార్‌లో కరోనా టెర్రర్.. 12మందికి పాజిటివ్

      కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి…
    • ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!
      #జాతీయం

      ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!

      యూపీ, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌గ‌ర‌బోతున్నాయి.  ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్ర‌క‌టించింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు.  షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌డంతో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.  జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు ఎలాంటి పాద‌యాత్ర‌లు, ర్యాలీలు చేసేందుకు వీలు లేద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొన్న‌ది. అదే…
    • బాలీవుడ్ నూ కుదిపేస్తున్న కరోనా!
      #సినిమా న్యూస్

      బాలీవుడ్ నూ కుదిపేస్తున్న కరోనా!

      ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. దానికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు నాకు ఉన్నాయి’ అని ‘పేజీ 3’ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ టేస్టు చేయించుకోవాలని, అలానే కొవిడ్ 19 ప్రోటోకాల్ ను పాటించాలని మధుర్ కోరాడు. ఇదిలా ఉంటే ‘ఫోర్ మోర్ షార్ట్స్’…
    • తెలంగాణలో అనాథల కోసం సమగ్ర చట్టం
      #Top Story

      తెలంగాణలో అనాథల కోసం సమగ్ర చట్టం

      మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కోవిడ్ విరుచుకుపడడంతో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన వారెందరో. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించనుంది. సిగ్నళ్ల వద్ద అనాథలతో భిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కార్‌ నిలవనుంది. అనాథలకు కేజీ నుంచి…
    • స‌ద‌ర‌న్ రైల్వే కీల‌క నిర్ణ‌యం:  ఆ రైళ్ల‌లో ప్ర‌యాణం చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే…
      #జాతీయం

      స‌ద‌ర‌న్ రైల్వే కీల‌క నిర్ణ‌యం: ఆ రైళ్ల‌లో ప్ర‌యాణం చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే…

      క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న దృష్ట్యా త‌మిళ‌నాడులో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమ‌లు చేయ‌నున్నారు.  క‌రోనా క‌ట్ట‌డికి అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  కాగా, క‌రోనా క‌ట్ట‌డికి స‌ద‌ర‌న్ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  చెన్నై లోక‌ల్ రైళ్ల‌లో ప్ర‌యాణం చేయాలంటే తప్ప‌నిస‌రిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోని వారిని రైళ్ల‌లోకి అనుమ‌తించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది.  …
    • స్టార్ హీరోయిన్ కి కరోనా.. త్వరగా చచ్చిపో అంటూ నెటిజన్స్ ఆగ్రహం
      #సినిమా న్యూస్

      స్టార్ హీరోయిన్ కి కరోనా.. త్వరగా చచ్చిపో అంటూ నెటిజన్స్ ఆగ్రహం

      బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటె ఆమె అక్కడ ఉంటుంది.. ఆమె ఎక్కడ ఉన్నా వివాదాలను మాత్రం వదలదు. గతంలో ఆమె మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటె అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. ఈ విషాయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ…
    • ఐఐటీ మ‌ద్రాస్ కీల‌క స‌ర్వే:  ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్‌…
      #జాతీయం

      ఐఐటీ మ‌ద్రాస్ కీల‌క స‌ర్వే: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్‌…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  క్వారంటైన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  చాలా రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఢిల్లీలో వీకెంట్ క‌ర్ఫ్యూను కూడా అమ‌లు చేస్తున్నారు.  రోజువారీ కేసులు గ‌త మూడు రోజులుగా ల‌క్ష‌కు పైగా న‌మోద‌వుతున్నాయి.  దీంతో అన్ని రాష్ట్రాల‌ను కేంద్రం అల‌ర్ట్ చేసింది.  ఇక‌పోతే, దేశంలో మూడో వేవ్ ఎప్ప‌టి వ‌ర‌కు పీక్స్ కు వెళ్తుంది అనే…
    ←1…2425262728…99→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..

  • Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత

  • T20 WC 2026 Semi Final Schedule: సెమీస్‌ షెడ్యూల్‌.. భారత్‌ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions