మెగాస్టార్ చిరంజీవి జన జాగృతి పార్టీలో కీలక పాత్రపోషించబోతున్నారు. అదేంటి ఆయన రాజకీయాల్లో లేరు కదా? అనే డౌట్ రావచ్చు. నిజమే ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపై దృష్టి పెట్టారు. రీ-ఎంట్రీలో ‘ఖైదీనెం.150’తో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత ‘సైరా’తో సక్సెస్ ను కంటిన్యూ చేశారు. తాజాగా ‘ఆచార్య’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. Read…
ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఇక లేరన్న విషయాన్ని అభిమానులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆమె గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లత ఉదయం మరణించారు. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చిరంజీవి, నిర్మలా…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “గాడ్ ఫాదర్” షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్. ఇందులో చిరు ‘గాడ్ఫాదర్’గా కనిపిస్తాడు. చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలింస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా సోకి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, మరో వైపు ఆయన లేకుండా చేయాల్సిన సన్నివేశాల…
మెగాస్టార్ చిరంజీవికి, విక్టరీ వెంకటేశ్ కు మధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మధ్య పోటీ ఏంటి అనీ జనం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి చిరంజీవిది పైచేయి అయితే మరో సారి వెంకటేశ్ ది పైచేయి అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంకటేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్…
మెగాస్టార్ కూతురు శ్రీజ, కొడుకు రామ్ చరణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారన్న విషయం తెలిసిందే. శ్రీజ కొణిదెల ఇప్పుడు సోదరుడు రామ్ చరణ్ తో కలిసిప్రైవేట్ విమానంలో ముంబైకి వెళ్ళినప్పుడు తీసుకున్న అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. రామ్ చరణ్, వారి పెంపుడు కుక్క రైమ్తో ఉన్న రెండు ఫోటోలను పంచుకుంటూ శ్రీజ దానికి క్యాప్షన్ గా “కౌగిలింతలు మరియు కౌగిలింతలు… నేను జీవించి ఉన్నందుకు సంతోషించే చిన్న విషయాలు” అని ఇచ్చింది. Read Also : నా…
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని, ఈ జంట విడాకుల గురించి పుకార్లు పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం చిరు కూతురు శ్రీజ కళ్యాణ్ గా ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్ పేరును శ్రీజ కొణిదెలగా మార్చింది. ఆమె తన చిన్న కుమార్తె నవిష్క తండ్రి అయిన కళ్యాణ్ని ఇన్స్టాగ్రామ్లో అనుసరించడం మానేసింది. Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!! దీంతో ఈ జంట…
రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరు ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరు వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి…
కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు…
73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గణతంత్ర దినోత్సవం విషెస్ తెలియజేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మామ, నిర్మాత అల్లు అరవింద్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రామ్…
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఈసారి చాలామంది సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని, కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు…