Japan Warns China: చైనా, జపాన్ దేశాల మధ్య న్యూక్లియర్ వాటర్ చిచ్చు రగులుతోంది. ఈ రెండు దేశాల మధ్య పుకుషిమా అణు కర్మాగారం నుంచి సముద్రంలోకి జపాన్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది.
చైనా, భారత్ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య ఒకరితో ఒకరు భేటీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతలు జోహన్నెస్బర్గ్లో వేదికను పంచుకున్నప్పుడు ఇద్దరు నేతలు పక్కపక్కనే నడుస్తూ కొద్దిసేపు సంభాషించుకోవడం గురువారం కనిపించింది.
15వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నస్బర్గ్లో ఉన్నారు. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాల అధినేతలను గ్రూప్ ఫోటోకు పోజులివ్వడానికి పిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా దేశంలో నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అక్కడ యువత జాబ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్తో పాటు చుషుల్లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి.
China Crisis 2023: ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. చాలా కాలం పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ పాత్ర పోషించిన చైనా.. అంతకుముందు ప్రతి ద్రవ్యోల్బణం సవాలుతో ఇబ్బంది పడింది.
చైనా.. ఈ పేరు వింటేనే వింత వింత వస్తువులు గుర్తొస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సమస్యకు మా దగ్గర సొల్యూషన్ ఉందంటూ అన్నీ కనిపెడుతూ ఉంటారు. వాటిని ప్రపంచ మార్కెట్ లోకి పంపిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఎక్కువ వస్తువులు మేడ్ ఇన్ చైనావే ఉంటున్నాయి. ఛీప్ గా దొరకడంతో పాటు తమ చిన్న చిన్న సమస్యలకు వీటితో చెక్ పెట్టే అవకాశం ఉండటంతో చాలా మంది వీటిపై ఆసక్తి…
China: పొరుగు దేశమైన చైనా ప్రస్తుతం గగ్గోలు పెడుతోంది. ఆ దేశంలో నానాటికీ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సంతానోత్పత్తి విపరీతంగా పడిపోయింది. పిల్లలను కనడమే అక్కడ జనం మానేశారు. దీని ప్రభావం అక్కడి దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుండటంతో చైనా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.