Home
Bollywood
Bollywood News
-
వరుణ్ మేనకోడలు అంజినీ ధావన్ పై కరణ్ జోహార్ కన్ను…
కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో వరుణ్ ధావన్ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరుణ్ యంగ్ హీరోలలో డిమాండ్ ఉన్న నటుడు. తాజాగా అతని మేనకోడలు అంజినీ ధావన్ కూడా కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందట. ఇప్పటికే అంజనీ ఆ దిశగా తన ప్రిపరేషన్ మొదలు పెట్టిందట. అందులో భాగంగా కథక్, జాజ్ వంటి పాశ్చాత్య, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇక… -
బికినీ స్టిల్స్ అడిగిన అభిమానికి సోనాక్షి హిలేరియస్ రిప్లై
షాట్ గన్ శతృఘ్నసిన్హా తనయ సోనాక్షి లో సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కవ. అది మరోసారి బయటపడింది. ఇటీవల సోనాక్షి సిన్హా ఇన్ స్టాలో ‘నన్ను ఏదైనా అడగండి’ అండూ ఫ్యాన్స్ తో సెషన్ నిర్వహించింది. అభిమానుల ప్రశ్నలకు చమత్కారంతో సరదాగా సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని సందట్లో సడేమియా అన్నట్లు సోనాక్షిని ‘బికినీ ఫోటోగ్రాఫ్లు’ కావాలని అడిగాడు. దానిని స్పాంటేనియస్ గా తీసుకున్న సోనాక్షి అతగాడికి బికినీ పిక్స్ పంపి సర్ ప్రైజ్ చేసింది. అమ్మడి… -
ట్రెండింగ్ లో “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్”… ఏం జరిగిందంటే ?
బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ట్విట్టర్ లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అసలేం జరిగిందంటే… సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 33 ఏళ్ళు అవుతోంది. సల్మాన్ 1988లో “బివి హో తో ఐసి” అనే ఫ్యామిలీ డ్రామాతో మూవీ ఎంట్రీ ఇచ్చారు.… -
పాక్ లో “షేర్ షా”పై బ్యాన్… కారణం ఇదేనా ?
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన వార్ మూవీ “షేర్ షా” ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 12న అమెజాన్లో విడుదలైంది. మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఈ ఏడాది అత్యుత్తమ… -
జాన్వీ స్టైల్ లో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ !
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమె తరచుగా తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది. ఈ ఫన్నీ వీడియోలో ముందుగా ఆమె బికినీ టాప్ ధరించి సులభంగా మెషీన్ నుంచి… -
గాయనీ, సంగీత దర్శకుడు ఖయ్యామ్ భార్య జగ్జీత్ కౌర్ మృతి…
అలనాటి బాలీవుడ్ సంగీత దర్శకుల్లో ఒకరు ఖయ్యామ్. ఆయన భార్య జగ్జీత్ కౌర్ ఆదివారం మరణించారు. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె 93 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. జగ్జీత్ కౌర్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నేపథ్య గాయనిగా ప్రతిభను చాటుకున్నారు. కేవలం 21 చిత్రాల్లో మాత్రమే ఆమె గానం వినిపించినా ఆణిముత్యాల్లాంటి పాటల్ని జగ్జీత్ కౌర్ ఆలపించారు. హిందీ సినిమా రంగంలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరున్న ఖయ్యామ్ రెండేళ్ల క్రితమే గుండెపోటుతో… -
అమితాబ్ తో మూవీ… చిరకాల స్వప్నం సాకారమైందంటోన్న అజయ్!
అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటులుగా ఇంతకు ముందు కూడా కలసి పని చేశారు. కానీ, ఇప్పుడు అజయ్ డైరెక్టర్ గా బిగ్ బీతో సినిమా చేస్తున్నాడు. అదే ‘మేడే’. సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇందులో ఉండటం విశేషం!“అమితాబ్ ని డైరెక్ట్ చేయటం, ఏ దర్శకుడికైనా గొప్ప కల. అదృష్టవశాత్తూ నేను ఆ స్వప్నం సాకారం చేసుకోగలిగాను!” అన్నాడు అజయ్ దేవగణ్. అంతే కాదు బచ్చన్ సాబ్ సెట్ మీద ఉంటే పనులన్నీ చకచకా… -
స్మాల్ స్క్రీన్ పై బిగ్ వీకెండ్!
హిందీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేవారికి ఈ వారాంతంలో మూడు ధమాకా షోస్ ఉన్నాయి. మొదటిది, అఫ్ కోర్స్… ఇండియన్ ఐడల్ 12! ఈ వీకెండ్ తో మ్యూజికల్ రియాల్టీ షో ప్రజెంట్ సీజన్ ఎండ్ అవుతోంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 12 గంటల పాటూ సాగే గ్రాండ్ ఫినాలే అతి పెద్ద హైలైట్ గా నిలవనుంది. గత ఇండియన్ ఐడల్ విన్నర్స్ తో పాటూ బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ కూడా… -
రివ్యూ : ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’
ఈ మధ్య కాలంలో వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ -పాక్ వార్ నేపథ్యంలో ‘ఘాజీ’ లాంటి పాన్ ఇండియా మూవీని తెలుగువాళ్ళు తీయడం విశేషం. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాల మధ్య 1971లో జరిగిన వార్ నేపథ్యంలో ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ రూపుదిద్దుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా ప్రారంభంలోనే ‘భుజ్’… -
ఇంటిని అమ్మేసిన స్టార్ హీరో…!?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్మెంట్లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్మెంట్లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన…
తాజావార్తలు
-
War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు…
-
Memory Chip: చిప్ తయారీలో భారత్ సంచలనం.. కొత్త పెట్టుబడుల రాకపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
PoK: ఆక్రమిత కాశ్మీర్ను ‘‘పంజాబ్’’గా మారుస్తున్న పాకిస్తాన్..
-
Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
-
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?