పన్ను ఎగవేతపై మొదటిసారి సోనూసూద్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూడు రోజుల దాడుల తరువాత ఐటి శాఖ సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, అతని ఫౌండేషన్కు సంబంధించి 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు కోసం ఖర్చు చేశారని ప్రకటించారు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ను, అభిమానులను షాక్ కు గురి చేసింది. మరోవైపు సోనూసూద్ గత నాలుగు రోజుల నుంచి సైలెంట్ గా ఉండడం ఆయన అభిమానుల్లో ఆందోళనను పెంచింది.
Read Also : మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాగార్జున స్పెషల్ వీడియో
Also Read
తాజాగా సోనూసూద్ తన కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల తరువాత మొదటిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ మీ వైపు జరిగిన కథ చెప్పాల్సిన అవసరం లేదు. సమయమే చెప్తుంది. నేను నా శక్తిమేర ప్రజలకు సేవ చేస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసాను. నా ఫౌండేషన్లోని ప్రతి రూపాయి విలువైన జీవితాన్ని కాపాడటానికి, పేదలకు చేరుకోవడానికి తన వంతు కోసం ఎదురు చూస్తోంది. కొన్ని సందర్భాలలో మానవతాపరమైన కారణాల కోసం నా ఎండార్స్మెంట్ ఫీజును విరాళంగా ఇవ్వమని కూడా నేను బ్రాండ్లను ప్రోత్సహించాను. నేను కొద్దిమంది అతిథుల దగ్గర బిజీగా ఉన్నాను. కాబట్టి గత 4 రోజులుగా మీ సేవలో ఉండలేకపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మీ వినయపూర్వకమైన సేవలో నా ప్రయాణం కొనసాగుతుంది” అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు సోనూసూద్. కానీ సోనూ సూద్ ఎక్కడా ఆదాయపు పన్ను దాడులు, రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేత గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!