Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
బీహార్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు.
NEET 2024: నీట్ పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది. ఈ బృందం శనివారం పాట్నాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది.
16 Snakes and 32 snakes eggs In Home: మనలో చాలామంది పాము అంటేనే భయపడిపోయేవారు చాలానే ఉన్నారు. ఇక కొద్ది దూరంలో పాము ఉందంటే దరిదాపుల్లో కూడా కాపడకుండా వెళ్ళిపోతారు చాలామంది. మరోవైపు పాములను ఇంటి దేవుళ్ళుగా కొలిచేవారు కూడా లేకపోలేదు. ఇకపోతే ప్రస్తుతం వర్షాకాలంలో పాములు నీటి ద్వారా కొట్టుకోవచ్చి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ఓ ఇంట్లో ఏకంగా 16 పాములు, 32…
బీహార్లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని, ఆమె సోదరిని, తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘోరం సరన్ జిల్లాలో చోటుచేసుకుంది.
Lover Kills Family: బీహార్లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తాను ప్రేమించిన బాలిక కుటుంబాన్ని హతమార్చాడు. ఈ ఘటన సరన్ జిల్లాలోని ధనాదిహ్ గ్రామంలో జరిగింది.
Bakhtiarpur Car Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తియార్పూర్- బీహార్షరీఫ్ రోడ్డులోని మానసరోవర్ పంప్ సమీపంలో స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.
బీహార్లోని భోజ్పూర్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త టీ చేయమని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.