Food Poison: బీహార్ రాష్ట్రంలోని సుపాల్ లోని ఇండో – నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భీమ్ నగర్ లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల 250 మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల 12వ, 15వ బెటాలియన్ లలో శిక్షణ కోసం వచ్చారని సమాచారం. ఈ ట్రైనీ సైనికులందరూ ఆదివారం మధ్యాహ్నం భోజనం…
Sultanganj Aguwani Ghat Bridge: బీహార్ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది. ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి. ఇదివరకు వంతెన కొంత భాగం జూన్ 5, 2023, ఏప్రిల్ 9, 2022 న కూలిపోయింది. తాజాగా శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పదకొండేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 1710 కోట్లతో…
బీహార్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భాగల్పూర్లోని ప్రభుత్వ క్వార్టర్లో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బీహార్లోని గోపాల్గంజ్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల పెళ్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోపాల్గంజ్లో ఓ అత్త తన మేనకోడలిపై ప్రేమతో భర్తను వదిలేసింది.
Viral Video about Teacher: బీహార్లోని బంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి అనే ఉపాధ్యాయురాలు అద్వితీయమైన బోధనా శైలి దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. స్కూల్ పిల్లలకు బోధిస్తున్న ఆయన వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంకా జిల్లాలోని కటోరియా బ్లాక్ కు చెందిన కాథోన్ అనే ఈ మిడిల్ స్కూల్ లో బోధించే ఖుష్బూ పిల్లలకు గణితంతో పాటు ఇతర సబ్జెక్టులను సరదాగా బోధిస్తుంది. ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు…
7 Dead in a stampede in Bihar: బిహార్లోని జెహానాబాద్ జిల్లా మగ్ధుంపూర్లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే సోమవారం ఉదయం తెలిపారు. మృతుల…
Bihar : బీహార్లోని ఖగారియాలో బాగమతి నదిలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నదిలో బలమైన ప్రవాహంలో పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఢీకొనడంతో పడవ నదిలో మునిగిపోయింది.
Triple Murder In Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతు కోసి హత్య చేసేందుకు ట్రై చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తతో పాటు పదేళ్ల కుమార్తె మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
బీహార్ లోని ముజఫర్పూర్ లో యూట్యూబ్ ని చూసి బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్ లోని ముజఫర్పూర్ లో జరిగింది. ముజఫర్పూర్ లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు యూట్యూబ్ లో చూసి అగ్గిపుల్లల్లోని గన్ పౌడర్ తీసి టార్చెస్ లో నింపి బాంబులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్గిపుల్లలో మసాలా వేసి, బ్యాటరీని అమర్చి, టార్చ్…