Crime: మద్యం మత్తులో వైద్యుడు అత్యాచారయత్నం.. ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు
- బీహార్లోని సమస్తిపూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన
- మద్యం మత్తులో నర్సుపై వైద్యుడి అత్యాచారయత్నం
- ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సమస్తిపూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ ప్రైవేట్ పార్ట్ను నర్సు కోసేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్లోని ఆర్బిఎస్ హెల్త్ కేర్లో జరిగింది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సంజు తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మొదట మద్యం సేవించాడని, ఆ తర్వాత నర్సుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నర్సు నిరాకరించింది. తనను తాను ఎలాగైనా కాపాడుకునేందుకు ధైర్యం చేసి సర్జికల్ బ్లేడ్తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్ను కోసేసింది. అనంతరం నర్సు అక్కడి నుంచి పారిపోయింది.
READ MORE: Harish Rao: హరీష్ రావు ఎడమ చేతికి గాయం.. నొప్పితో బాధపడుతూ పీఎస్లోకి (వీడియో)
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
ఇద్దరు డాక్టర్ సహోద్యోగులు ఆమెను పట్టుకునేందుకు పరిగెత్తారు. నర్స్ తన ఫోన్ నుంచి వెంటనే డయల్ 112 కి కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. ఎస్పీ వినయ్ తివారీ ఆదేశాల మేరకు ఓ బృందం దాడులు నిర్వహించి వైద్యుడ్ని, మరో ఇద్దరు సహచరులను కూడా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు డాక్టర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
READ MORE:Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
బాధితురాలు 112కు అర్ధరాత్రి కాల్ చేసిందని సదర్ డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సు గత 10 నుంచి 15 నెలలుగా ఆర్బీఎస్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. పోలీసులు సంఘటన స్థలం నుంచి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలంలో బెడ్ సీటు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరగడానికి ముందు సీసీటీవీ కెమెరా స్విచ్ ఆఫ్ చేయబడింది. అరెస్టయిన నిందితులను డాక్టర్ సంజయ్ కుమార్ సంజుగా గుర్తించారు. రెండో సహచరుడిని వైశాలి జిల్లా బలిగావ్ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ గుప్తాగా గుర్తించగా, మూడో వ్యక్తి బాంగ్రాలోని వాజిత్పూర్ సర్సౌనా పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న అవధేష్ కుమార్గా గుర్తించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!