Crime: మద్యం మత్తులో వైద్యుడు అత్యాచారయత్నం.. ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు
- బీహార్లోని సమస్తిపూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన
- మద్యం మత్తులో నర్సుపై వైద్యుడి అత్యాచారయత్నం
- ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సమస్తిపూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ ప్రైవేట్ పార్ట్ను నర్సు కోసేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్లోని ఆర్బిఎస్ హెల్త్ కేర్లో జరిగింది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సంజు తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మొదట మద్యం సేవించాడని, ఆ తర్వాత నర్సుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నర్సు నిరాకరించింది. తనను తాను ఎలాగైనా కాపాడుకునేందుకు ధైర్యం చేసి సర్జికల్ బ్లేడ్తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్ను కోసేసింది. అనంతరం నర్సు అక్కడి నుంచి పారిపోయింది.
READ MORE: Harish Rao: హరీష్ రావు ఎడమ చేతికి గాయం.. నొప్పితో బాధపడుతూ పీఎస్లోకి (వీడియో)
Also Read
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
ఇద్దరు డాక్టర్ సహోద్యోగులు ఆమెను పట్టుకునేందుకు పరిగెత్తారు. నర్స్ తన ఫోన్ నుంచి వెంటనే డయల్ 112 కి కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. ఎస్పీ వినయ్ తివారీ ఆదేశాల మేరకు ఓ బృందం దాడులు నిర్వహించి వైద్యుడ్ని, మరో ఇద్దరు సహచరులను కూడా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు డాక్టర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
READ MORE:Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
బాధితురాలు 112కు అర్ధరాత్రి కాల్ చేసిందని సదర్ డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సు గత 10 నుంచి 15 నెలలుగా ఆర్బీఎస్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. పోలీసులు సంఘటన స్థలం నుంచి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలంలో బెడ్ సీటు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరగడానికి ముందు సీసీటీవీ కెమెరా స్విచ్ ఆఫ్ చేయబడింది. అరెస్టయిన నిందితులను డాక్టర్ సంజయ్ కుమార్ సంజుగా గుర్తించారు. రెండో సహచరుడిని వైశాలి జిల్లా బలిగావ్ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ గుప్తాగా గుర్తించగా, మూడో వ్యక్తి బాంగ్రాలోని వాజిత్పూర్ సర్సౌనా పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న అవధేష్ కుమార్గా గుర్తించారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!