Home
Bihar News
Bihar News News
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
Banned Thai Mangur Fish Seized in Katihar: బీహార్లోని కతిహార్ జిల్లాలో నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపల అక్రమ రవాణాపై మత్స్యశాఖ అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. రౌతారా టోల్ ప్లాజా సమీపంలో రెండు ట్రక్కులను తనిఖీ చేసిన అధికారులు.. సుమారు 50 క్వింటాళ్ల నిషేధిత చేపలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చేపల వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సనత్ కుమార్ సింగ్ ఈ చర్యను ధృవీకరించారు.… -
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
Student Success: పాకెట్లో రూ. 1,000, చేతిలో పాత లాప్టాప్.. ఈ రెండింటితోనే 14 ఏళ్ల వయసులో ఆ బీహార్ కుర్రాడు ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టాడు. తనకున్న పరిమితులకు మించిన భవిష్యత్తును వెతుక్కుంటూ బయలుదేరిన ఆ చిన్నారి ప్రయాణం, ఈరోజు ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు కోటాలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి కూడా డబ్బులు లేక వెనుతిరిగిన ఆ కుర్రాడే, నేడు రూ. 3.5 కోట్ల గ్లోబల్ స్కాలర్షిప్ సాధించి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.… -
Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
Bihar Temple Stampede: బిహార్లోని లఖిసరాయ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్ధామ్ ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పవిత్ర శ్రావణ మాసంలోని చివరి సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విద్యుత్ వైర్ పడటంతో భయాందోళనలు ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయ ప్రాంగణంలో… -
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
Patna High Court: అత్యాచారయత్నంపై పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. మహిళ సర్వార్ తొలగించడం, ఛాతీని నొక్కడం వంటి చర్యలు మాత్రమే అత్యాచారయత్నానికి స్పష్టమైన ఆధారాలుగా పరిగణించలేమని చెప్పింది. స్పష్టమైన ఆధారాలు లేకపోతే దానిని ‘‘అత్యాచాయత్నం(Attempt to Rape)గా పరిగణించలేమని కోర్టు తీర్పు చెప్పింది. 2008లో బీహార్లోని బాంకా జిల్లాలో నమోదైన కేసులో దోషిగా తేలిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా జస్టిస్ పూర్ణేందు సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రయల్… -
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
బీహార్లోని గయా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీపై ఆకస్మికంగా రాళ్ల దాడి జరిగింది. అయితే అనూహ్యంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. -
Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..
Pappu Yadav: బీహార్ పుర్నియా ఎంపీ పప్పు యాదవ్ మహిళల రాజకీయ ప్రవేశం గురించి చేసిన అభ్యకరమైన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వైరల్ కావడంతో బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో మహిళల దోపిడి గురించి మాట్లాడుతూ.. ‘‘ఏ రాజకీయ నాయకుడి గదికి వెళ్లకుండా 90 శాతం మంది మహిళలు తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించలేరు’’ అని వ్యాఖ్యానించడం దుమారానికి కారణమైంది. -
CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం గంట పాటు నిలిచిన రైళ్లు..
CM Nitish Kumar: సాధారణంగా సీఎంల కాన్వాయ్ కోసం గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తూ ఉంటాం. అయితే, బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం ఏకంగా గంట పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కోసం శనివారం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో వైశాలి ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
Bihar Elections 2025: ఏడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. షాక్ అవ్వాల్సిందే..!
Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది. -
Bihar Assembly Elections 2025: తొలి దశ పోలింగ్ షురూ.. బరిలో ప్రముఖులు..!
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్ల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతే కాదు.. ఎన్నికల కమిషన్ ప్రత్యక్ష వెబ్కాస్టింగ్ ద్వారా అన్ని… -
Bihar: బీహార్ ఎన్నికల ప్రచారంలో చేపలు పట్టిన రాహుల్ గాంధీ !
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..