Bihar Elections 2025: ఏడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. షాక్ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ కొంత మేరకు ఘర్షణలు జరిగినప్పటికీ.. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పురుష ఓటర్లు 62.8%, మహిళా ఓటర్లు 71.6% ఓటింగ్లో పాల్గొన్నారు.
READ MORE: IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్లు ఇవే!
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
అయితే.. తాజాగా ప్రముఖ సంస్థలు తన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్, రాష్ట్రంలో NDA పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. NDA 140-150 సీట్లను గెలుచుకోగలదని అంచనా వేశాయి. ఇప్పుడు ఏడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి పూర్తి వివరాలను ఇపుడు పట్టికలతో సహా తెలుసుకుందాం..

Matrize సంస్థ ప్రకారం.. ఎన్డీఏ 147- 167 సీట్లను కైవసం చేసుకుంటుంది. మరోవైపు, మహాఘట్ బంధన్ 70-90 సీట్లు సాధిస్తుంది. జాన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. మరికొన్ని సంస్థల ఫలితాలు పట్టిక రూపంలో తెలుసుకుందాం..
రెండో సంస్థ:

మూడో సంస్థ:

నాలుగో సంస్థ:

ఐదో సంస్థ:

ఆరవ సంస్థ:

ఏడవ సంస్థ:

తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!