Bihar Elections 2025: ఏడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. షాక్ అవ్వాల్సిందే..!
Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ కొంత మేరకు ఘర్షణలు జరిగినప్పటికీ.. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పురుష ఓటర్లు 62.8%, మహిళా ఓటర్లు 71.6% ఓటింగ్లో పాల్గొన్నారు.
READ MORE: IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్లు ఇవే!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అయితే.. తాజాగా ప్రముఖ సంస్థలు తన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్, రాష్ట్రంలో NDA పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. NDA 140-150 సీట్లను గెలుచుకోగలదని అంచనా వేశాయి. ఇప్పుడు ఏడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి పూర్తి వివరాలను ఇపుడు పట్టికలతో సహా తెలుసుకుందాం..

Matrize సంస్థ ప్రకారం.. ఎన్డీఏ 147- 167 సీట్లను కైవసం చేసుకుంటుంది. మరోవైపు, మహాఘట్ బంధన్ 70-90 సీట్లు సాధిస్తుంది. జాన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. మరికొన్ని సంస్థల ఫలితాలు పట్టిక రూపంలో తెలుసుకుందాం..
రెండో సంస్థ:

మూడో సంస్థ:

నాలుగో సంస్థ:

ఐదో సంస్థ:

ఆరవ సంస్థ:

ఏడవ సంస్థ:

తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో