Bihar Elections 2025: ఏడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. షాక్ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ కొంత మేరకు ఘర్షణలు జరిగినప్పటికీ.. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పురుష ఓటర్లు 62.8%, మహిళా ఓటర్లు 71.6% ఓటింగ్లో పాల్గొన్నారు.
READ MORE: IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్లు ఇవే!
Also Read
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
అయితే.. తాజాగా ప్రముఖ సంస్థలు తన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్, రాష్ట్రంలో NDA పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. NDA 140-150 సీట్లను గెలుచుకోగలదని అంచనా వేశాయి. ఇప్పుడు ఏడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి పూర్తి వివరాలను ఇపుడు పట్టికలతో సహా తెలుసుకుందాం..

Matrize సంస్థ ప్రకారం.. ఎన్డీఏ 147- 167 సీట్లను కైవసం చేసుకుంటుంది. మరోవైపు, మహాఘట్ బంధన్ 70-90 సీట్లు సాధిస్తుంది. జాన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. మరికొన్ని సంస్థల ఫలితాలు పట్టిక రూపంలో తెలుసుకుందాం..
రెండో సంస్థ:

మూడో సంస్థ:

నాలుగో సంస్థ:

ఐదో సంస్థ:

ఆరవ సంస్థ:

ఏడవ సంస్థ:

తాజావార్తలు
-
Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!