Home
Bihar News
Bihar News News
-
Prashanth Kishore : నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్
Prashanth Kishore : బీపీఎస్సీ పరీక్షల రద్దు సహా 5 డిమాండ్లతో నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పై విచారణ జరిగింది. -
Minister Ratnesh Sada: మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..
Minister Ratnesh Sada: బీహార్ రాష్ట్రం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి రత్నేష్ సదా ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆటో ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా బల్లియా సిమర్ అనే తన స్వగ్రామానికి చేరుకున్న మంత్రి రత్నేష్ సదా, ఉదయం వాకింగ్కు గార్డుతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న టెంపో అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో… -
Clean Ganga Project : క్లీన్ గంగా కోసం యూపీలోని చందౌలీ, మాణిక్పూర్లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం
Clean Ganga Project : నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది. ఎన్ఎంసిజి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ మిట్టల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గంగా నది పరిరక్షణ, పునరుద్ధరణ కోసం ముఖ్యమైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. నది పరిశుభ్రత, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత పరిరక్షణను ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. ఉత్తరప్రదేశ్లో గంగా నది పునరుజ్జీవనం, పరిశుభ్రత కోసం ప్రయత్నాలను మరింత… -
PM Modi : పేదలకు ఆరోగ్య సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం… దర్భంగా ఎయిమ్స్ను ప్రారంభించిన ప్రధాని
PM Modi : నేడు బీహార్లోని దర్భంగా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోదీ ఎయిమ్స్ దర్భంగాను ప్రారంభించారు. -
Uttarpradesh : పోలీసులను పరేషాన్ చేసిన 15ఏళ్ల బాలిక.. 12ఏళ్ల బాలుడితో మూడో సారి పరార్
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని నోయిడా పోలీసులను 15 ఏళ్ల బాలిక ఇబ్బంది పెడుతోంది. ఒకటి రెండు సార్లు కాదు, ఈ అమ్మాయి మూడోసారి 12 ఏళ్ల అబ్బాయితో పారిపోయింది. -
Bihar : బీహార్లో స్నానాలకు వెళ్లి 14 జిల్లాల్లో 39 మంది మృతి.. మృతుల్లో పిల్లలే అధికం
Bihar : జియుతియా స్నాన్పై బీహార్లో దుమారం రేగింది. వివిధ జిల్లాల్లో స్నానానికి వెళ్లి ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో మునిగి 39 మంది మృతి చెందారు. -
Fake IPS: రూ. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసిన యువకుడు.. డ్యూటీ చేస్తుండగా..
ఉద్యోగం పేరుతో మోసం చేసిన పెద్ద ఉదంతం బీహార్లోని జాముయ్లో వెలుగు చూసింది. ఇక్కడ మోసగాళ్ళు రూ. రెండు లక్షలు తీసుకొని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. -
Bihar : టీ ఇవ్వలేదని భార్యను ఇద్దరు పిల్లలను చంపిన మానవ మృగం
Bihar : బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి చిన్న విషయానికి కోపోద్రిక్తుడైన తన భార్యను, ఇద్దరు అమాయక పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చాడు. -
Bihar : షాకింగ్.. పిల్లలకు పెట్టే భోజనంలో చనిపోయిన బల్లి
Bihar : బీహార్లోని కిషన్గంజ్లో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాల మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. -
Bihar : ఆగస్ట్ 15న రసగుల్లాలు అందలేదని ఉపాధ్యాయులను పరిగెత్తించి కొట్టిన విద్యార్థులు
Bihar : బీహార్లోని బక్సర్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు అందకపోవడంతో ఉపాధ్యాయులను కొట్టారు. మిఠాయిలు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్గమధ్యంలో ఉపాధ్యాయులను బ్లాక్ చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..