Home
Bihar News
Bihar News News
-
Bihar : బీహార్లో స్నానాలకు వెళ్లి 14 జిల్లాల్లో 39 మంది మృతి.. మృతుల్లో పిల్లలే అధికం
Bihar : జియుతియా స్నాన్పై బీహార్లో దుమారం రేగింది. వివిధ జిల్లాల్లో స్నానానికి వెళ్లి ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో మునిగి 39 మంది మృతి చెందారు. -
Fake IPS: రూ. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసిన యువకుడు.. డ్యూటీ చేస్తుండగా..
ఉద్యోగం పేరుతో మోసం చేసిన పెద్ద ఉదంతం బీహార్లోని జాముయ్లో వెలుగు చూసింది. ఇక్కడ మోసగాళ్ళు రూ. రెండు లక్షలు తీసుకొని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. -
Bihar : టీ ఇవ్వలేదని భార్యను ఇద్దరు పిల్లలను చంపిన మానవ మృగం
Bihar : బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి చిన్న విషయానికి కోపోద్రిక్తుడైన తన భార్యను, ఇద్దరు అమాయక పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చాడు. -
Bihar : షాకింగ్.. పిల్లలకు పెట్టే భోజనంలో చనిపోయిన బల్లి
Bihar : బీహార్లోని కిషన్గంజ్లో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాల మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. -
Bihar : ఆగస్ట్ 15న రసగుల్లాలు అందలేదని ఉపాధ్యాయులను పరిగెత్తించి కొట్టిన విద్యార్థులు
Bihar : బీహార్లోని బక్సర్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు అందకపోవడంతో ఉపాధ్యాయులను కొట్టారు. మిఠాయిలు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్గమధ్యంలో ఉపాధ్యాయులను బ్లాక్ చేశారు. -
Bihar: ఇదెక్కడి మాస్ రా మావా! మేనకోడలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్త..
బీహార్లోని గోపాల్గంజ్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల పెళ్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోపాల్గంజ్లో ఓ అత్త తన మేనకోడలిపై ప్రేమతో భర్తను వదిలేసింది. -
Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!
7 Dead in a stampede in Bihar: బిహార్లోని జెహానాబాద్ జిల్లా మగ్ధుంపూర్లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే సోమవారం ఉదయం తెలిపారు. మృతుల… -
Bihar : బీహార్ లోని నదిలో మునిగిపోయిన పడవ.. 24మంది గల్లంతు
Bihar : బీహార్లోని ఖగారియాలో బాగమతి నదిలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నదిలో బలమైన ప్రవాహంలో పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఢీకొనడంతో పడవ నదిలో మునిగిపోయింది. -
Bihar : బీహార్ కొండల్లో మధుమేహాన్ని నివారించే ఔషధ మొక్క
Bihar : బీహార్లోని గయలోని బ్రహ్మయోని కొండల్లో పరిశోధకుల బృందం ఔషధ మొక్కలను కనుగొంది. మధుమేహం వంటి వ్యాధుల చికిత్సలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయి. -
Lalu Yadav : విషమించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ లో చేరిక
Lalu Yadav : ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో మంగళవారం (జులై 23) ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు.
తాజావార్తలు
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో