ఈరోజుల్లో యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. ఏది తప్పు అని కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. మత్తులో వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి ఘటనలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలను తీసుకువస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు మాత్రం అస్సలు తగ్గటం లేదు.. తాజాగా.. ఓ దుర్మార్గుడు తల్లి అని చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.. కనీసం కనికరం లేకుండా కన్నతల్లిపై అత్యాచారం…
ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో హత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. గత నెల రోజుల్లో మరో గ్యాంగ్ స్టర్ హత్యకు గురికావడం కలకలం రేపుతుంది. జూలై 11న గ్యాంగస్టర్ కపిలాను ఇద్దరు వ్యక్తులు నరికి చంపారు. ఇప్పుడు తాజాగా మరో హత్య ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్స్టర్ మహేష్ ఎన్ అలియాస్ సిద్ధాపుర మహేష్ (33) నుశుక్రవారం సాయంత్రం హత్య చేశారు.
బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5…
కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతగానో సేవలందించిన భారత్లో అత్యంత విలువైన ఎడ్టెక్ కంపెనీ బైజూస్. మహమ్మారి విజృంభించిన సమయంలో డిమాండ్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.
సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. "అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ." అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు.
రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.
ఒక షాకింగ్ సంఘటనలో, కర్ణాటకలోని బెంగళూరులోని ఐకియా స్టోర్లో వెలుగు చూసింది.. ఓ మహిళ తన షాపింగ్ పూర్తి చేసుకుంది.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడ ఉండే ఫుడ్ కోర్ట్లో ఆహారం తీసుకుంటుండగా సీలింగ్ నుండి టేబుల్పై చనిపోయిన ఎలుక పడిపోవడంతో ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ సంఘటన జూలై 16 న జరిగింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ ఘటన…