Cyber Investment Fraud: నేరస్తులు పంథా మార్చారు. గతంలోలాగా ఇళ్లను కొల్లగొట్టడం కాకుండా కొత్తగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గిప్టులు, లక్కీ డ్రా, ఓటీపీల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రూ.854 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ కేంద్రంగా సైబర్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పెడితే రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందొచ్చని చెబుతూ దేశంలో వేలాది మందిని మోసం చేశారు.
ఆంటీ.. ఈ పదం అంటే అమ్మాయిలకు ఎంత చిరాకంటే దానిని మాటల్లో కూడా వర్ణించలేం. ఎవరైనా ఆంటీ అనిపిలిస్తే చాలా చిర్రెత్తుకొస్తుంది. ఈ ఆంటీ వివాదం మొన్నీమధ్య టాలీవుడ్ లో కూడా దుమారం రేపింది. ప్రముఖ యాక్టర్, యాంకర్ అనసూయ ఈ విషయంలో చాలా ఫైర్ అయ్యారు కూడా. రీసెంట్ గా హీరోయిన్ ప్రియమణి కూడా ఇలాంటి కామెంట్లపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఓ వార్త ప్రకారం ఆంటీ అన్నందుకు…
Bengaluru: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతితో అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవడంమే కాకుండా, పెళ్లి కోసమ మతం మారాలని ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మొగిల్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి బెంగళూర్ లోని టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి బాధిత యువతితో 2018 నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సదరు యువతి…
KTR : ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ హైదరాబాద్లో కాంపిటెన్స్ సెంటర్ను ఆయన బుధవారం ప్రారంభించారు.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్హౌస్గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
Bengaluru: బెంగళూర్ లో గొడ్డుమాంసం దొంగతనానికి దొంగలు మాస్టర్ ప్లాన్ చేశారు. ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తల ముసుగులో బీఫ్ మాంసాన్ని దోపిడి చేశారు. ఇందులో కీలక నిందితుడు గొడ్డుమాంసాన్ని అమ్మే వ్యక్తిగా తేల్చారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమని చెప్పుకుంటూ గొడ్డు మాంసాన్ని దోచుకోవడం, కిడ్నాపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని కర్ణాటక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Hacking: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు టెక్నాలజీ పరంగా చాలా అత్యుత్తమంగా ఉంటారు. ఈ టెక్నాలజీని సరైన పనులు ఉపయోగిస్తే సాంకేతిక ప్రపంచాన్ని దున్ని పారెయెచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ-ఒంగోలుకు చెందిన కంప్యూటర్ సైన్ విద్యార్థి 23 ఏల్ల యువకుడు మాత్రం దీన్ని అక్రమమార్గంలో ఉపయోగించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డి.సుధాకర్పై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఆస్తి వివాదం కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్…
టెక్నాలజీ పెరిగింది దాంతో జనాలు కూడా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు.. ఏదైనా అరచేతిలో కనిపించేలా స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.. అలాగే సోషల్ మీడియాను కూడా ఎక్కువగానే వాడుతున్నారు.. క్రేజ్ ను పెంచుకొనేందుకు కొందరు వింత ప్రయోగాలు చేస్తారు. అందులో కొన్ని సక్సెస్ అయిన కూడా కొన్నిటిని జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తారు.. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా సోషల్ మీడియాలో తనకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలని వినూత్న ఆలోచన చేశాడు.. అది ఇప్పుడు…