Karnataka: గంధపు చెక్కల స్మగ్లర్ ఎన్కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో గంధపు చెక్కల స్మగ్లర్లు, ఫారెస్ట్ గార్డులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఒక స్మగ్లర్ మృతిచెందాడు. బెంగళూర్ సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్కులో ఎర్రచందనం స్మగ్లర్లు, ఫారెస్టు గార్డులకు బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.
తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ గార్డులకు చెట్లను నరుకుతున్న శబ్ధం వినిపించింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు స్మగ్లర్లను లొంగిపోవాల్సిందిగా కోరారు. కాగా స్మగ్లర్లు దాడికి తెగబడటంతో, అధికారులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో కోలార్ జిల్లా మలూరుకు చెందిన తిమ్మప్ప (40)అనే స్మగ్లర్ మరణించాడు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
బెంగళూర్ రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బాల్డండి మాట్లాడుతూ.. స్మగ్లర్లు, ఫారెస్ట్ గార్డులపై కొడవళ్లతో దాడికి ప్రయత్నించారని, దీంతో ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో ఒక స్మగ్లర్ మరణించాడని, రెండో స్మగ్లర్ తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ లో అటవీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!