Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bangalore

Bangalore News

    • ఐపీఎల్ 2022 మెగా వేలం ఎప్పుడంటే…?
      #ఐ.పి.ఎల్

      ఐపీఎల్ 2022 మెగా వేలం ఎప్పుడంటే…?

      వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం మెగవేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత 14 సీజన్ ల నుండి 8 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్ లో ఐపీఎల్ 2022 నుండి మరో రెండు జట్లు కలిసి మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు కొత్త జట్ల వేలం కూడా జరిగిపోయింది. అయితే ఈ కొత్త జట్ల రాకతో ఐపీఎల్ 15 వ సీజన్ కోసం మెగా వేలం నిర్వహిస్తుంది…
    • అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..
      #జాతీయం

      అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..

      నగరాల ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం సులువు అయిపోయింది.. దూరంతో సంబంధం లేకుండా.. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.. అయితే.. బెంగళూరులో మెట్రో రైలు సేవలు మరింత తొందరగా ప్రారంభం కానున్నాయి.. మరింత లేట్‌ నైట్‌ వరకు సాగనున్నాయి.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతోన్న మెట్రో రైలు సేవలు.. శనివారం నుంచి గంట ముందుగానే.. అంటే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం కానున్నాయని ప్రకటించింది…
    • కొత్త బిజినెస్‌ ప్రారంభించిన ‘ఓలా’
      #బిజినెస్‌

      కొత్త బిజినెస్‌ ప్రారంభించిన ‘ఓలా’

      ఆన్‌లైన్‌ ద్వారా క్యాబ్‌ బుకింగ్‌ సేవలను అందిస్తూ అందరికీ చేరువైన ‘ఓలా’ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చింది.. ఇప్పటికే ఆటోలు, బైక్‌లు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే అవకాశం కలిపించిన ఆ సంస్థ.. ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించింది.. ‘ఓలా స్టోర్‌’ పేరుతో స్టోర్లను తెరించింది.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే.. నేరుగా కిరాణా సరుకులను డోర్‌ డెలివరీ చేయనుంది… ఈ సరికొత్త బిజినెస్‌లో భాగంగా మొదట ముంబై, బెంగళూరు అంతటా ఆన్‌లైన్‌ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది ఓలా..…
    • 15 నెల‌లుగా ఆ ఆసుప‌త్రి మార్చ‌రీలోనే శ‌వాలు… ప‌ట్టించుకోని అధికారులు…
      #Top Story

      15 నెల‌లుగా ఆ ఆసుప‌త్రి మార్చ‌రీలోనే శ‌వాలు… ప‌ట్టించుకోని అధికారులు…

      క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో క‌రోనా పాజిటివ్ కేసుల‌తో పాటుగా మ‌ర‌ణాలు కూడా అధిక సంఖ్య‌లో సంభ‌వించాయి.  క‌రోనా కాలంలో మ‌ర‌ణించిన వ్య‌క్తుల‌ను ప్ర‌భుత్వ‌మే ఖ‌న‌నం చేసింది.  మృత‌దేహాల‌ను వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు నిబంధ‌న‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వమే ఖ‌న‌నం చేసింది.  అయితే, బెంగ‌ళూరులోని ఈఎస్ఐ ఆసుప‌త్రిలో గ‌త సంవ‌త్స‌రం కాలంగా రెండు మృత‌దేహాలు ఖ‌న‌నం చేయ‌కుండా మార్చరీలోనే ఉండిపోయాయి.   అయితే, డిసెంబ‌ర్ 2020 లో ఈ ఆసుప‌త్రిలోనే కొత్త మార్చ‌రీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కొత్త…
    • బెంగ‌ళూరులో మ‌ళ్లీ అదే భ‌యం… ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు…
      #Top Story

      బెంగ‌ళూరులో మ‌ళ్లీ అదే భ‌యం… ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు…

      క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో మ‌ళ్లీ వింత శ‌బ్దాలు భ‌య‌పెడుతున్నాయి.  గ‌తంలో కూడా ఇలాంటి వింత శ‌బ్దాలు రావ‌డంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది.  యుద్ధ విమానాన్ని ప‌రీక్షిస్తున్న‌ప్పుడు వ‌చ్చిన శ‌బ్దంగా చెప్పింది.  గ‌తేడాది మేలో వ‌చ్చిన శ‌బ్దాల‌కు క్లారిటీ ఇచ్చిన హెచ్ఏఎల్, అదే ఏడాది జూన్‌లో వ‌చ్చిన శ‌బ్దాల‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు.  ఆ శబ్దాల‌కు ప్ర‌త్యేక కార‌ణాలు ఏవీ లేవ‌ని చెప్పింది.   Read: న‌వంబ‌ర్ 27, శ‌నివారం దిన‌ఫ‌లాలు… కాగా, ఇప్పుడు మ‌రోసారి బెంగ‌ళూరు…
    • డిసెంబ‌ర్ 1 నుంచి పెర‌గ‌నున్న ఆటో ఛార్జీలు… కిలోమీట‌ర్‌కు…
      #Top Story

      డిసెంబ‌ర్ 1 నుంచి పెర‌గ‌నున్న ఆటో ఛార్జీలు… కిలోమీట‌ర్‌కు…

      దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. పెట్రోల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో దానికి బ‌స్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయి. కాగా, ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా పెర‌గ‌బోతున్నాయి. డిసెంబ‌ర్ 1 నుంచి ఆటో చార్జీలు పెంచేందుకు బెంగ‌ళూరు ఆర్టీఏ అధికారులు అనుమ‌తులు ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి 1.9 కిలోమీట‌ర్‌కు రూ.25,…
    • నటుడు విజయ్ సేతుపతిపై దాడి..?
      #Top Story

      నటుడు విజయ్ సేతుపతిపై దాడి..?

      కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి ఆయనపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ పీఏతో గొడవకు దిగగా వారు వారించారని,…
    • పునీత్‌ కళ్లతో నలుగురికి వెలుగు
      #జాతీయం

      పునీత్‌ కళ్లతో నలుగురికి వెలుగు

      కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఇంకా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హిరోగానే కాకుండా పునీత్‌ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా తన కళ్లను దానం చేశాడు. తండ్రి బాటలోనే పునీత్‌ రాజ్‌కుమార్‌ నడిచి ఆయన కళ్లను దానం చేశారు. పునీత్ చివరకు చనిపోతూ కూడా నలుగురికి కంటిచూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు ఈ స్టార్‌ హీరో. ఆయన దానం చేసిన కళ్లతో ఒకే…
    • ఆయన మరణం తర్వాత బాలయ్య ఏడ్చింది ఇప్పుడే..
      #ట్రెండింగ్ న్యూస్

      ఆయన మరణం తర్వాత బాలయ్య ఏడ్చింది ఇప్పుడే..

      కన్నడ సూపర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మరణ వార్త విని బాలకృష్ణ ఎమోషనల్‌ అయ్యారు. విషయం తెలియగానే ఆయన బెంగుళూర్‌కు వెళ్లారు. శనివారం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్‌ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పునీత్‌ రాజ్‌కుమార్‌ సోదరుడిని పరామర్శిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య పునీత్‌ మన మధ్య లేడన్న వార్తను నమ్మలేకపోతున్నాని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బాలయ్య అన్నారు. రాజ్‌కుమార్‌ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్న బాలయ్య ఒక…
    • తండ్రి సమాధి వద్దే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు
      #Top Story

      తండ్రి సమాధి వద్దే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు

      కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునీత్ భౌతిక కాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ క్ర‌మంలో త‌మ అభిమాన…
    ←1…1314151617→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions