Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bangalore

Bangalore News

    • కాసేప‌ట్లో క‌ర్నాట‌క సీఎంపై క్లారిటీ… ఆయ‌న వైపు య‌డ్యూర‌ప్ప మొగ్గు…
      #Top Story

      కాసేప‌ట్లో క‌ర్నాట‌క సీఎంపై క్లారిటీ… ఆయ‌న వైపు య‌డ్యూర‌ప్ప మొగ్గు…

      క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప రాజీనామా త‌రువాత కొత్త సీఎం ఎవ‌రు అనే దానిపై నిన్న‌టి నుంచి క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి.  నిన్న‌టి రోజున బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో భేటీ ఆయ్యి చ‌ర్చించారు.  అధిష్టానం ముందుకు వ‌చ్చిన పేర్ల‌ను ప‌రిశీలించారు.  అనంత‌రం సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు అని నిర్ణ‌యించే బాధ్య‌త‌ను కేంద్ర మంత్రులైన ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్‌, కిష‌న్ రెడ్డిల‌కు అప్ప‌గించింది కేంద్రం.  కాసేప‌ట్లో ఈ ఇద్ద‌రి కేంద్ర మంత్రుల…
    • మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
      #బిజినెస్‌

      మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

      పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్‌ ప్రెటోల్‌ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
    • లాక్‌డౌన్ కాలంలో ఒక్క బెంళూరులోనే…ల‌క్ష‌కుపైగా…
      #Top Story

      లాక్‌డౌన్ కాలంలో ఒక్క బెంళూరులోనే…ల‌క్ష‌కుపైగా…

      లాక్‌డౌన్ కాలంలో అన్ని రంగాలు కుదేల‌య్యాయి.  నిత్యం వినియోగ‌దారులతో క‌ళ‌క‌ళ‌లాడే షాపింగ్ మాల్స్ లాక్‌డౌన్ కార‌ణంగా తీవ్రంగా న‌ష్టపోయాయి.  న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు మాల్స్ త‌మ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించుకుంటు వ‌స్తున్న‌ది.  ఒక్క బెంగ‌ళూరు న‌గ‌రంలోనే క‌రోనా కాలంలో ల‌క్ష‌మందికి పైగా ఉద్యోగులు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయారు.  దీంతో షాపింగ్ సెంట‌ర్స్ అసోసియోష‌న్ క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప‌కు లేఖ రాసింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వం న‌ష్ట‌పోయిన షాపింగ్ సెంట‌ర్ల‌కు రాయితీలు క‌ల్పించింద‌ని, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూడా రాయితీలు…
    • బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కరోనా… 
      #జాతీయం

      బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కరోనా… 

      కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగున్న స‌మ‌యంలో క‌ట్ట‌డికి సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్క‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రించ‌డంతో క‌ర్ణాట‌క స‌ర్కార్ లాక్‌డౌన్‌ను విధించింది.  నిన్న‌టి రోజున క‌ర్ణాట‌క‌లో 47 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  బెంగ‌ళూరు అర్బ‌న్ ప్రాంతంలో ఏకంగా 20 వేల‌కు పైగా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కేసుల‌తో పాటుగా అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా బెంగ‌ళూరు న‌గరంలో పెరిగిపోతున్న‌ది.  మే 17 నాటికి క‌రోనా కేసులు అత్య‌ధిక స్థాయికి…
    • కరోనా విలయం: ముంబైని మించిపోతున్న బెంగళూరు… 
      #జాతీయం

      కరోనా విలయం: ముంబైని మించిపోతున్న బెంగళూరు… 

      దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా 50 వేలకు పైగా కేసుకు నమోదయ్యాయి.  ఆంక్షలు, మినీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి విధించినా కరోనా  ఏ మాత్రం కట్టడి కావడం లేదు.  కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యా కూడా పెరుగుతున్నది.  రాజధాని బెంగళూరులో కేసులు నిన్న ఒక్కరోజు 23 వేలకు…
    • బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు కలహర్ రెడ్డి…
      #వార్తలు

      బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు కలహర్ రెడ్డి…

      బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు వచ్చారు కల హర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమే.. శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో నాతోపాటు హైదరాబాద్ చెందిన చాలా మంది పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు,  ఈవెంట్ మేనేజర్లు సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. అయితే ఆ పార్టీ లో ఏం జరిగిందో నాకు తెలియదు. పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు నోటీసు ఇచ్చారు.. దాంతో బెంగుళూరు పోలీసుల ఎదుట…
    ←1…151617

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions