టాలీవుడ్లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వరుస విజయాలను అందించిన శేష్, ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. మొదటి నుండి తన ప్రతి సినిమా స్క్రిప్ట్ వర్క్లో అడివిశేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ‘డెకాయిట్’, ‘G2’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్…
విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమాను ప్రకటించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడ. శేష్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై…
పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే…
Anurag Kashyap : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస మూవీల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన తాజాగా విజయ్ సేతుపతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కావాలని నటుడిగా మారలేదు. అనుకోకుండా అయ్యాను. సౌత్ లో నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా…
ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే ఎప్పుడూ, ఏదో ఒక విషయం ఇష్టం వచ్చిన స్టెట్మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెరలేపాడు. తాజాగా ఓ మీడియా తో ఈ పాన్ ఇండియా చిత్రాల పై తీవ్ర విమర్శలు చేశాడు. వాటి కోసం కేటాయిస్తున్న భారీ బడ్జెట్లు, నిర్మాణానికి తీసుకుంటున్న ఎక్కువ సమయం పట్ల ఆందోళన వ్యక్తం…
బాలీవుడ్ స్టార్ విక్కి కౌశల్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, 2015ల మాసాన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తర్వాత వరుస చిత్రాలో నటించిన విక్కీ రీసెంట్గా ‘ఛావా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వహించగా,…
Anurag Kashyap : స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్ ఫ్లిక్స్ మీద తనకున్న అసహనాన్ని మరోసారి బయటపెట్టారు. తాజాగా యూకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ’అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్ గురించి ఆయన మాట్లాడారు. ‘అడోలసెన్స్ సిరీస్ అద్భుతంగా ఉంది. కానీ ఇలాంటి వెబ్ సిరీస్ లను మన ఇండియన్ నెట్ ఫ్లిక్స్ అస్సలు ఎంకరేజ్ చేయదు. నెట్ ఫ్లిక్స్ ఇండియా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు..…
అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా డెకాయిట్. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఈ సినిమా ఒకటి. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటి వామిక గబ్బి ముఖ్య పాత్రలో నటిస్తోంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించారు. Also Read : SSMB 29…
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఎలాంటి విషయం అయినా ఆయన మాట్లాడితే వివాదం అవ్వాల్సిందే. ఇక ఈయనపై ఎంతోమంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేశారు. అయినా ఆధారాలు లేకపోవడంతో అవన్నీ వట్టి మాటలే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఒకపక్క డైరెక్టర్ గా, నటుడిగా బిజీగా ఉన్న అనురాగ్.. సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశాడు.
Nawazuddin Siddiqui: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క నటుడు కూడా మూస ధోరణిలో కొనసాగాలనుకోవడం లేదు. నేను హీరోను ఇలాంటి పాత్రలే చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుకొవడం లేదు. డిఫరెంట్ .. డిఫరెంట్ పాత్రలను ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను ఇస్తున్నారు.