Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్సీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో అన్ని రంగాలు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన క్రేజీ ప్రామిసెస్ ఏవీ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ.. ఇంధన ధరలు, రైతుల తిప్పలు, విద్యాశాఖ లోపాలు , మెగా డీఎస్సీ (Mega DSC) వివాదంపై గవర్నమెంట్ను గట్టిగా నిలదీశారు. రాష్ట్రంలో… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు లక్నో వర్సెస్ పంజాబ్.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * భారత్కు చేరుకున్న అమెరికా విదేశాంగమంత్రి మార్కోరుబియో.. మే 26 వరకు భారత్లో పర్యటన.. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం.. క్వాడ్ సదస్సుకు హాజరుకానున్న రుబియో.. భారత్-అమెరికా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం.. రేపు విదేశాంగ మంత్రి జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు * దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్పై 87 పైసలు,… -
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పుల (Heat Waves) నేపథ్యంలో చంద్రబాబు గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రజలను ఈ ప్రచండ భానుడి సెగల నుంచి కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఒక హై-లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో లోకల్ హాలిడేస్ (స్థానిక సెలవులు) ప్రకటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు SRH vs RCB… హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ * ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయం పొడిగింపు.. నేడు ఉప్పల్ స్టేడియంలో SRH Vs RCB ఐపీఎల్ మ్యాచ్.. ఈ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసుల పొడిగింపు.. * అమరావతి: ఇవాళ సచివాలయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సమావేశం.. సాయంత్రం 4 గంటలకు… -
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధునిక పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ఊతాన్నిచ్చింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో రూ. 1,990.83 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రతిష్టాత్మక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ (UCF) కింద ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా… -
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని, డిసెంబర్ 2028 కల్లా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రుల కమిటీ, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ఆచరణలో చూపాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంఓయూల స్థితిగతులు, ప్రాజెక్టుల పురోగతిపై ఐటీ శాఖా… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ గుజరాత్ వర్సెస్ చెన్నై.. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఉదయం ఇటలీ నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ.. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాల మధ్య కీలక భేటీ.. ప్రభుత్వ పనితీరు, అమలు కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష * తమిళనాడు: విజయ్ కేబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు.. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత… -
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ఆ టీడీపీ ఎమ్మెల్యే… కేవలం ఒకే సామాజికవర్గానికి చెందిన సహచరుల్నే ఎందుకు వరుసబెట్టి టార్గెట్ చేస్తున్నారు? తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందన్న సంగతి వదిలేసి… పక్క చూపులు చూడ్డం వెనకున్న ప్లాన్ ఏంటి? చివరికి కులం పేరుతో పార్టీ అధినాయకత్వాన్ని కూడా డిఫెన్స్లోకి నెట్టాలనుకుంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ సామాజికవర్గం ఎమ్మెల్యేల గురించి వరుసబెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ వ్యవహారశైలిపై లోకల్గా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఆయన గురించి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు కోల్కతా వర్సెస్ ముంబై… కోల్కతా వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ * ఇవాళ దేశవ్యాప్త కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ బంద్.. AIOCD పిలుపు మేరకు బంద్ లో మెడికల్ షాపుల అసోసియేషన్లు… దాదాపు 12.5 లక్షల మెడికల్ షాపుల బంద్.. ఆన్ లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్.. ఆన్ లైన్ మందుల అమ్మకాలలో భారీ డిస్కౌంట్ లు వలన నష్టపోతున్నాం .. కోవిడ్ లో ఇచ్చిన జీఓ ను రద్దు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ రాజస్థాన్ వర్సెస్ లక్నో.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్ * బెంగాల్: సువేందు అధికారి PA హత్య కేసులో కీలక పురోగతి.. ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను యూపీలో అదుపులో తీసుకున్న సీబీఐ.. ఇవాళ కోల్కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితుడిని హాజరుపర్చనున్న సీబీఐ * ఇవాళ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన.. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్య్సకార సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.…
తాజావార్తలు
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!