Wife Kills Husband: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న కైప సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, మృతుడు డోన్కు చెందిన విల్సన్ గా గుర్తించారు. ఆ తర్వాత…
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ * తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46…
ఆ మాజీమంత్రి యాక్టివ్ పాలిటిక్స్కు షార్ట్ గ్యాప్ ఇచ్చి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టారా? స్వపక్షంలోనే విపక్షంగా మారి వేట మొదలెట్టినట్టారా? సార్ చేస్తున్న అండర్ కవర్ ఆపరేషన్స్తో సొంత పార్టీ టీడీపీ నాయకులకు సైతం చెమటలు పడుతున్నాయా? ఎవరా సీనియర్ నేత…? సొంత కత్తే అయినా తేడా వస్తే తెగడం ఖాయమని కలవరపడుతున్నది ఎవరు…? దాడి వీరభద్రరరావు. మాజీ మంత్రి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఈ నేతను పార్టీలతో సంబంధం…
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఫీలవుతున్నారా? పార్టీ మారి తప్పు చేశానా అనుకుంటున్నారా? నాలుగు సార్లు గెలిచిన సొంత నియోజకవర్గంలోనే వేలు పెట్టలేని పరిస్థితి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి, జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకి మధ్య ఇన్నాళ్లు జరుగుతున్న కోల్డ్వార్ ఇక ఓపెన్ అయిపోయిందా? ఎవరా ఇద్దరు నాయకులు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సామినేని…
మాజీ మంత్రి రోజా మళ్ళీ పొలిటికల్గా చెలరేగిపోవడానికి సిద్ధమయ్యారా? గాడిదలు, అడ్డగాడిదలు, పాలు పితకడాల్లాంటి మాటలన్నీ అందులో భాగమేనా? అడపాదడపా మినహా ఇన్నాళ్ళు పెద్దగా రియాక్ట్ అవని ఎక్స్ మినిస్టర్ ఇప్పుడెందుకు నోరు తెరుస్తున్నారు? ఆ కేసులో గవర్నమెంట్ తనను టచ్ చేయబోదన్న క్లారిటీ వచ్చిందా? అదే నిజమైతే ఆమె భరోసా ఏంటి? ఎవరు కాపాడుతున్నారని తమ్ముళ్ళు గుసగుసలాడేసుకుంటున్నారు? రోజా మళ్ళీ నోటి బ్యాటింగ్ మొదలెట్టేసినట్టేనా? ఉగాది సెంట్రిక్గా చేసిన తాజా వ్యాఖ్యలు అందులో భాగమేనా…? అంటూ…
* ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు.. నవమి సందర్భంగా 26న పార్లమెంట్కు సెలవు.. సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026ను ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్షా * నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి క్షేత్రస్థాయి పర్యటన.. మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో వేర్వేరుగ సమావేశం అయ్యే అవకాశం.. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చించనున్న మంత్రి..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టులో మరోసారి భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగుచూసింది. పేదలకు అందాల్సిన పౌర సరఫరాల బియ్యాన్ని (PDS Rice) ఇతర దేశాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సివిల్ సప్లై అధికారులు అడ్డుకున్నారు. ఐదు లారీల్లో తరలిస్తున్న సుమారు 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 65 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.…
* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా * త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం… * ఇవాళ…
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగంపై కూడా పడుతోంది. వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తూ.. చాలా మంది ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మార్చి 7న రికార్డు స్థాయిలో 274.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం 9.15 శాతం అధికంగా ఉంది. మార్చి 12, 13, 14 తేదీల్లో…
Srisailam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ ఐదు రోజుల ఉత్సవాల్లో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే దాదాపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. LPG…