Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
AP FDC : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రముఖ చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్ భరత్ భూషణ్, ఏపీ ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) విశ్వనాథన్ , పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. సింగిల్ విండో విధానం.. వేగంగా అనుమతులు ఆంధ్రప్రదేశ్లో… -
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని రేకెత్తించింది. ఒక ఉన్నతమైన ఆశయంతో, భవిష్యత్తులో ఎంతోమందికి సేవ చేయాలనే తపనతో వైద్య విద్యనభ్యసిస్తున్న ఒక ప్రతిభావంతురాలైన యువతి, కొందరు యువకుల తాగుబోతుతనం, అహంకారం కారణంగా ఈ రోజు ఆసుపత్రి బెడ్పై జీవన్మరణ పోరాటం చేస్తోంది. అసలు ఏమి జరిగింది..? ఈ దారుణ సంఘటన రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు… -
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అండగా నిలిచిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన జగన్, రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్… -
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
Krishna River Management Board: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై అత్యవసరంగా చర్చించేందుకు బోర్డు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది నీటి లభ్యతపై అనిశ్చితి ఉండే అవకాశం… -
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
OTR: భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సంరంభంలో ఆ స్వరాలు ఎవ్వరికీ వినిపించకుండా పోయాయా? వాళ్లు గొంతెత్తి అరిచినా… ఆ హంగామా హోరులో అరణ్య రోదనగానే మిగిలిపోయిందా? ఆది నుంచి అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆ నేతల్ని చివరికి కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పెత్తనాలు చేస్తుంటే మేం వెర్రోళ్ళలాగా చూడాల్సి వచ్చిందంటున్న ఆ నాయకులు ఎవరు? ఏంటి వాళ్ళ ఆవేదన? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం… రాష్ట్రానికి గర్వకారణమైన వేడుకగా… -
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించనున్నారంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి మెగాస్టార్ ఇమేజ్ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రాథమిక చర్చలు జరిపిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు షికారు చేశాయి. గతంలో గుజరాత్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన… -
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
AP Govt Launches Subsidized Rice Sales: రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరల బియ్యం విక్రయాలను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు సబ్సిడీ ధరలో బియ్యాన్ని పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ తక్కువ ధరల బియ్యం అమ్మకాలు ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ… -
Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్తో పాటు ప్రజలందరూ ఆమె చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా ఏం చేశారో తెలుసా.. వన్యప్రాణుల సంరక్షణకు అర్థవంతమైన ముందడుగు వేశారు. విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూ పార్క్లో… -
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
Off The Record: మంత్రులకు చెక్ పెట్టేందుకు రెండు జిల్లాల ఎమ్మెల్యేలు ఏకమయ్యారా? తమ ఏరియాల్లో వాళ్ళ పెత్తనాలు చెల్లకుండా పర్ఫెక్ట్ స్కెచ్ వేశారా? మంత్రుల పర్యటనలో కనిపించకుండా, తమ అనుచరులు రాకుండా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం వాళ్ళని అవమానిస్తున్నారా? ఏపీ మంత్రులు ఎవరికి, ఎక్కడ అలాంటి అవమానాలు జరుగుతున్నాయి? ఏ జిల్లా ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేస్తున్నారు?. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అయిన మరో మినిస్టర్… -
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
Cashew Nuts Price : సాధారణంగా నగరాల్లోని రిటైల్ మార్కెట్లు లేదా సూపర్ మార్కెట్లలో ఒక కిలో మంచి నాణ్యమైన జీడిపప్పు కొనాలంటే రూ. 800 నుండి రూ. 1,000 వరకు వెచ్చించాల్సిందే. కొన్నిసార్లు రోడ్డు పక్కన ఆటోలు, వ్యాన్లలో రూ. 500 – 600 కే అమ్ముతున్నప్పటికీ, వాటి నాణ్యత అంతగా ఉండకపోవచ్చు. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో నాణ్యమైన జీడిపప్పును ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఫ్యాక్టరీ ధరలకే, సగానికి పైగా తక్కువ ధరకు…
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!