Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 142 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్.. ఓటు వేయనున్న 3.21 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 1,448 మంది అభ్యర్థులు * అమరావతి: ఇవాళ టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్… రాత్రి 7.30 గంటలకు చండీగఢ్ వేదికగా మ్యాచ్ * నేడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన.. ఉదయం 9.30కి డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్ నిర్మాణం * హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి షెడ్యూల్.. ఉదయం 11.30 గంటలకు నీటిపారుదల శాఖపై సమీక్ష .. సాయంత్రం 4 గంటలకు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు సౌతాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య ఐదో టీ20.. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. * ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం.. * బెంగాల్లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి ఉదయం రెండో విడత పోలింగ్.. మే 4న ఫలితాలు.. * నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 25 ఏళ్లు… -
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
Seshachalam Forest : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని జీవకోన అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే అడవి అంతటా విస్తరిస్తున్నాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అడవిలోని విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతవుతోంది. గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో, ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా వేడి సెగలకు ఈ మంటలు అంటుకొని ఉంటాయని భావిస్తున్నారు. మంటల కారణంగా అడవి… -
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
Nadendla Manohar Assures Diesel Supply Restoration : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఇంధన సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులు , కృత్రిమ కొరతపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు రేపు ఉదయం 6 గంటల కల్లా ఇంధన… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇవాళ IPLలో రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్ * అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు.. విజయవాడలో నోవాటేల్ కు సీఎం చంద్రబాబు. 11.45 కు లోక్ భవన్ కు సీఎం చంద్రబాబు.. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు .. మధ్యాహ్నం 1 గంటకి ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు…. * అమరావతి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరుతో ఢిల్లీ ఢీ.. రాత్రి 7.30కి హైదరాబాద్తో చెన్నై మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ ఉ.11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. * తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.. మలకోడు సరస్సు వద్ద నీటిమొక్కల (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన.. శాస్త్రవేత్తలు, ప్రజలతో పరస్పరం చర్చలు..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: ఇవాళ గుజరాత్ వర్సెస్ కోల్కతా.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు గుజరాత్-కోల్కతా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ రెండో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఇవాళ లోక్సభలో మూడు బిల్లులపై చర్చ.. మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్.. ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి.. మోడీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ * రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు.. ఇవాళ సాయంత్రం స్పష్టంకానున్న బిల్లుల భవితవ్యం.. మధ్యాహ్నం 3… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు.. మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ.. కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇవాళ్టి ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత.. * బీహార్… -
Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన కలకలం రేపింది. నందిగమ్మ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారు చెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే…
తాజావార్తలు
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!