Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • అమరావతిలో దొంగలు పడ్డారా…?
      #ఆంధ్రప్రదేశ్

      అమరావతిలో దొంగలు పడ్డారా…?

      అమరావతిలో దొంగలు పడ్డారా? డబ్బులు.. నగలు.. ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రోడ్డులు ఎత్తుకుపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం అమరావతిలో ఇదే హాట్‌ టాపిక్‌. ఈ దోపిడీ కేంద్రంగా రాజకీయ రగడ కూడా మొదలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజధాని కోసం నిర్మించిన రోడ్లను ఎత్తుకుపోతున్నారు! అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్లు ఎత్తుకు పోతుంది ఇళ్లలోని బంగారమో.. నగదో కాదు.…
    • రాజధానిలో రోడ్లు దొంగతనం…త్వరలో ప‌ట్టుకుంటామంటున్న పోలీసులు…
      #Top Story

      రాజధానిలో రోడ్లు దొంగతనం…త్వరలో ప‌ట్టుకుంటామంటున్న పోలీసులు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన త‌రువాత రాజ‌ధాని ప్రాంతంలో రోడ్లు వేశారు.  అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్న‌ట్టుండి మాయం అవుతున్నాయి.  వేసిన రోడ్ల‌ను దొంగ‌త‌నం చేస్తున్నారు.  ఇది విన‌డానికి వింత‌గా ఉన్నా నిజ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు.  రాత్రిస‌మ‌యంలో కొంత‌మంది రోడ్ల‌ను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు.  దీనిపై స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  అయితే, ఇదంతా అధికార‌పార్టీకి చెందిన వ్య‌క్తులే చేస్తున్నారని,  రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండ‌టం వారికి ఇష్టంలేద‌ని అందుకే అలా చేస్తున్నారని ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తున్న‌ది.  ఇది తమ‌ప‌ని…
    • ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఈరోజు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 61,298 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా, 1540 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,57,932కి చేరింది.  ఇందులో 19,23,675 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.  24 గంట‌ల్లో రాష్ట్రంలో 2,304 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక‌పోతే, రాష్ట్రంలో ప్ర‌స్తుతం 20,965…
    • అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం…
      #ఆంధ్రప్రదేశ్

      అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం…

      స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలి. వీటి సమర్థ మెరుగుపడాలంటే ఇనస్పెక్షన్‌ జరగాలి. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు ఇనస్పెక్షన్లు చేయాలి. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్‌కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి 4 సార్లు…
    • మినీ ట్ర‌క్కుల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం… స‌బ్బిడీ 60 నుంచి 90 శాతానికి పెంపు…
      #Top Story

      మినీ ట్ర‌క్కుల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం… స‌బ్బిడీ 60 నుంచి 90 శాతానికి పెంపు…

      ఇంటింటికి రేష‌న్ ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం 9 వేల‌కు పైగా మినీ ట్రక్కుల‌ను కొనుగోలు చేసింది.  ఈ ట్ర‌క్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసింది.  షెడ్యూలు కులాల వారికి ఈ ట్ర‌క్కుల‌ను అంద‌జేసింది.  ఈ మినీ ట్ర‌క్కుల‌పై గ‌తంలో ప్ర‌భుత్వం 60 శాతం స‌బ్సిడీ ఇచ్చింది.  మిగతా మొత్తాన్ని ల‌బ్ధిదారుడు పెట్టుకోవాలి.  అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసింది ప్ర‌భుత్వం.  60 శాతం ఉన్న స‌బ్సిడీని 90 శాతానికి పెంచింది.  10 శాతం మాత్ర‌మే ల‌బ్ధిదారుడు పెట్టుకోవాలి.…
    • ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ భూములు అప్పగించాలని ఆదేశాలు
      #Top Story

      ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ భూములు అప్పగించాలని ఆదేశాలు

      ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు, మిడిల్‌ క్లాస్‌కు స్వయంగా లేఅవుట్లను వేయనుంది.. రాష్ట్రవ్యాప్తంగా మధ్య ఆదాయ వర్గాల కోసం నిర్దేశించిన ఎంఐజీ లే అవుట్లను వేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించని భూముల్ని అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లకు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూముల్ని పురపాలక శాఖకు తిరిగి అప్పగించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాదాయ…
    • ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన రాహుల్..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన రాహుల్..

      ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్‌ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్‌ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు..…
    • నేడు కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక అంశాలపై ఫోకస్..
      #ఆంధ్రప్రదేశ్

      నేడు కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక అంశాలపై ఫోకస్..

      నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి… కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేగవంతంపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం… మరోవైపు.. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఖరీఫ్ సన్నద్ధతపై కూడా సమీక్ష చేయనున్నారు.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అందుబాటుపై చర్చించనున్నారు.. మరోవైపు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, బీఎంయూల నిర్మాణ ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇళ్ల నిర్మాణం,…
    • శాంతిస్తున్న గోదారమ్మ.. ఇంకా వరద నీటిలోనే గ్రామాలు
      #ఆంధ్రప్రదేశ్

      శాంతిస్తున్న గోదారమ్మ.. ఇంకా వరద నీటిలోనే గ్రామాలు

      తూర్పుగోదావరి జిల్లా : గోదావరి వరద ప్రవాహం శాంతించినట్లు కనిపిస్తోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలలో శాంతించి క్రమంగా తగ్గుముఖం పట్టింది వరద. ఇక అటు పి.గన్నవరం మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. read also : మహిళలకు షాక్‌… మళ్లీ పెరిగిన బంగారం ధరలు అధికారులు ఏర్పాటు చేసిన రెండు ఇంజన్‌ పడవలపైనే…
    • శ్రీశైలం జలాశయానికి భారీగా వరద..
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీశైలం జలాశయానికి భారీగా వరద..

      శ్రీశైలం జలాశయానికి వరద వరద ఉధృతి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,22,262 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 31,784 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 874.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 160.9100 టీఎంసీలు ఉంది.…
    ←1…1,9721,9731,9741,9751,976…2,037→

తాజావార్తలు

  • Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..

  • MAUD: బిల్డర్లకు గుడ్ న్యూస్.. టీడీఆర్ (TDR) వినియోగంపై ప్రభుత్వం సడలింపులు.!

  • Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..

  • Redmi Smart TV MAX: 100-అంగుళాల స్క్రీన్, 4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో.. రెడ్‌మి స్మార్ట్ టీవీ విడుదల

  • PM Modi: ఒకే ఒక్కడు.. ప్రధాని మోడీ హిస్టరీ క్రియేట్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions