ఏపీలో రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోంది…
ఏపీలో అంబేడ్కర్ రాజ్యంగం అమలు కావడం లేదు. రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోంది అని నారా లోకేష్ అన్నారు. ఇద్దరు నాయకులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను హత్య చేయడం దారుణం అని పేర్కొన్నారు. కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నా… నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైసీపీ వాళ్ళు పశువుల్లా నరికి చంపారు. 20 ఏళ్ల పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళు చేసిన తప్పా.. నాగేశ్వర్ రెడ్డి లైసెన్సుడు గన్ పంచాయతీ ఎన్నికల ముందు తీసుకున్నారు. ఎన్నికల తరువాత గన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు. గన్ ఇచ్చి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు అని తెలిపారు.
Read also : శ్రీశైలంతో నాకు అభినాభావ సంబంధం ఉంది : ఎన్. వి.రమణ
Also Read
నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని చంపిన వాళ్ళను 24 గంటలు గడచిన ఎందుకు అరెడ్త్ చేయలేదు. రాజా రెడ్డి, వైఎస్సార్ కూడా టీడీపీ శ్రేణులు చంపించారు..చివరికి వాళ్ళ గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలి. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి. దమ్ముంటే సమగ్ర విచారణ చేయించాలి. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు చిటికి వేసుంటే బయట తిరుగుండేవాళ్ళా….పాదయాత్ర చేసుండేవాళ్ళా అని ప్రశ్నించారు. 27 మంది టీడీపీ నేతలను హత్య చేశారు….400 మందిపై దాడి చేశారు. వీటిని వ్యక్తిగాంతంగా తీసుకుంటా.. వడ్డీతో సహా చెల్లిస్తా అన్నారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటా…వారిని అదుకుంటా అని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
-
Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
-
Mrunal Thakur: ‘యల్లమ్మ’ మూవీలో హీరోయిన్ దొరికినట్టేనా..!
-
TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
-
West Bengal Violence: బెంగాల్లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!