Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • జులై 26 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు..!
      #Top Story

      జులై 26 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు..!

      కోవిడ్ విజృంభ‌ణ‌తో చాలా రాష్ట్రాలు టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశాయి.. ప‌రీక్ష‌ల ఫీజులు చెల్లించిన అంద‌రు విద్యార్థులు పాస్ అయిన‌ట్టు ప్ర‌క‌టించాయి.. వాళ్ల‌కు ఇర‌త ప‌రీక్ష‌ల్లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. ప‌రీక్ష‌లు వాయిదా వేసింది.. విద్యార్థుల భ‌విష్య‌త్ దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది.. ఇక‌, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామ‌ని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి…
    • ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి కరోనా కేసులు. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 6617 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 57 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,23,856…
    • థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..
      #ఆంధ్రప్రదేశ్

      థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..

      క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వ‌చ్చిన ప‌రిస్థితి మాత్రం లేదు.. ఇదే స‌మ‌యంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లుచేశారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. వివిధ అంశాల‌పై దిశ‌నిర్దేశం చేస్తూ.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై కూడా స్పందించారు.. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం..…
    • ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!
      #Top Story

      ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చింది.. ఓ ద‌శ‌లో రికార్డు స్థాయిలో న‌మోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంద‌ని చెప్పాలి.. దీంతో.. మ‌రోసారి క‌ర్ఫ్యూను పొడ‌గించే ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌ర్ప్యూ కొన‌సాగింపుపై ఆయ‌న సంకేతాలిచ్చారు.. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్ర‌కారం ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఏపీలో క‌ర్ఫ్యూ అమ‌ల్లో…
    • ఏపీలో పేకాట రాజాలకు బ్యాండ్ బాజాయేనా…?
      #Off The Record

      ఏపీలో పేకాట రాజాలకు బ్యాండ్ బాజాయేనా…?

      ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్‌ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్‌ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం. పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్‌ ఆడేవారు. జగన్‌ ముఖ్యమంత్రి…
    • గుడ్‌న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు
      #ఆంధ్రప్రదేశ్

      గుడ్‌న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు

      డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంద‌న్న ఆయ‌న‌.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్ల‌డించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల…
    • జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!-ఏపీ విద్యాశాఖ మంత్రి
      #ఆంధ్రప్రదేశ్

      జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!-ఏపీ విద్యాశాఖ మంత్రి

      రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఇత‌ర రాష్ట్రాలు ర‌ద్దు చేసినా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం వాయిదా వేసింది.. విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించితీరుతామ‌ని ఇప్ప‌టికే ప‌లు సార్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు.. తాజాగా టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై స్పందించిన మంత్రి.. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డానికి ఒక్క నిమిషం చాలు.. కానీ, ఆ త‌ర్వాత ప‌ర్యావ‌స‌నాల‌ను కూడా గుర్తించాల‌న్నారు.. ఇక‌, జులై మొద‌టి వారంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే…
    • ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 5741 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 53 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,20,134 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,052 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ…
    • శ్రీ‌కాకుళంలో క‌రోనా క‌ల‌క‌లం.. 28 మంది విద్యార్థుల‌కు పాజిటివ్
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీ‌కాకుళంలో క‌రోనా క‌ల‌క‌లం.. 28 మంది విద్యార్థుల‌కు పాజిటివ్

      క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్క‌డ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.. ముఖ్యంగా ఎక్కువ‌మంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్త‌రిస్తోంది ఈ వైర‌స్‌.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. సూపర్‌-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంట‌ర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
    • క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..

      క‌రోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ముప్పు హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ త‌రుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ స‌మావేశం జ‌రిగింది.. మంత్రి ఆళ్ల‌నాని అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ‌కృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…
    ←1…2,0052,0062,0072,0082,009…2,037→

తాజావార్తలు

  • Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!

  • PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

  • CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions