Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఏపీలో పెరిగిన పులుల సంఖ్య‌… సంర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు…
      #Top Story

      ఏపీలో పెరిగిన పులుల సంఖ్య‌… సంర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు…

      ప్ర‌పంచ పులుల దినోత్స‌వ వేడుక‌ల‌ను ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పులుల సంర‌క్ష‌ణ కోసం తీసుకున్న చ‌ర్య‌ల గురించి అధికారులు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది 47 నుంచి 63 కి ఈ సంఖ్య పెరిగింది.  ఇక క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లోని అడ‌వుల్లో పులుల ఆన‌వాళ్లు ఉన్న‌ట్టుగా గుర్తించిన‌ట్టు…
    • ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నాం..
      #ఆంధ్రప్రదేశ్

      ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నాం..

      ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్.. జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగ‌స్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయుల‌కు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాల‌ని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండ‌వ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు…
    • కేఆర్‌ఎంబీకి తెలంగాణ మరో లేఖ
      #Top Story

      కేఆర్‌ఎంబీకి తెలంగాణ మరో లేఖ

      కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు…
    • ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల పై రాహుల్ గాంధీ దృష్టి….
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల పై రాహుల్ గాంధీ దృష్టి….

      ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. ఏపీ సీనియర్ నేతలతో స్వయంగా మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. వచ్చే 15 రోజులలో సీనియర్ నాయకులందరినీ ఢిల్లీ కి రావాలని పిలుపునిచ్చారు. విడివిడిగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరితో రాహుల్ సమాలోచనలు చేయనున్నారు. రాష్ట్ర సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పీసీసీ పై నిర్ణయం తీసుకోనుంది. సుమారు 20 మంది సీనియర్ నాయకుల జాబితాను సిధ్ధం చేసారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్…
    • లోక్‌సభ.. పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం
      #ఆంధ్రప్రదేశ్

      లోక్‌సభ.. పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం

      లోకసభలో పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ…
    • శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత..
      #Top Story

      శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత..

      శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్‌ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్‌లో 212.4385…
    • ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్.. 10.97 లక్షల మందికి లబ్ధి.. ఈరోజే జమ
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్.. 10.97 లక్షల మందికి లబ్ధి.. ఈరోజే జమ

      కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్… జగనన్న విద్యా దీవెన పేరుతో.. విద్యార్థులకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది… రాష్ట్రంలోని దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తో… రూ. 693.81 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. తాడేపల్లి క్యాంప్‌…
    • గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…
      #Top Story

      గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…

      కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ ఏపీ ప్ర‌భుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది.  పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఆమోదం తెలిపింది.  రూ.47,725 కోట్ల రూపాయ‌లకు పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను స‌వ‌రించారు.  ఈ అంచ‌నాల‌ను అంగీక‌రిస్తున్న‌ట్టు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తెలిపారు.  స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను రేపు ఆర్ధిక శాఖ‌ల‌కు పంపించ‌నున్నారు. పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌లు పై వ‌చ్చేవారం కేంద్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోల‌వ‌రం ప్రాజెక్టును ఈ…
    • LIVE : వైసీపీ ఎంపీ ప్రెస్ మీట్
      #Top Story

      LIVE : వైసీపీ ఎంపీ ప్రెస్ మీట్

    • చంద్రబాబు, దేవినేని ఉమపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
      #ఆంధ్రప్రదేశ్

      చంద్రబాబు, దేవినేని ఉమపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

      ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని… మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని ఆరోపించారు. read also :ఏపీ కరోనా అప్డేట్‌..తగ్గిన కేసులు దాడి చేయడమే కాకుండా…
    ←1…1,9701,9711,9721,9731,974…2,037→

తాజావార్తలు

  • The Great Pre-Wedding : గద్దర్ అవార్డ్స్ లో రెండు అవార్డ్స్ గెలుచుకున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’

  • IPL 2026: దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు.. ఐపీఎల్‌లో ‘ధురంధర్‌’లు వీరే!

  • Abhinav Mukund: “బ్యాటింగ్‌లో టాప్.. బౌలింగ్ ఫ్లాప్”.. SRH టీమ్‌పై భారత మాజీ క్రికెటర్ షాకింగ్ స్టేట్‌మెంట్..

  • India Gets LPG Relief: ఎల్‌పీజీ కష్టాలకు ఇక బ్రేక్..? భారత్‌కు చేరిన భారీ గ్యాస్ నౌక.. దారిలో మరిన్ని..

  • War Efeect : మిడిల్ ఈస్ట్ వార్.. మరొక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions