Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mylavaram Police Case Registered Against Devineni Uma And Tdp Leaders

టీడీపీ నేత దేవినేనిపై కేసు న‌మోదు

Published Date :June 18, 2021 , 11:10 am
By Sudhakar Ravula
టీడీపీ నేత దేవినేనిపై కేసు న‌మోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో టీడీపీ నేత‌ల‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో పాటు మ‌రికొంద‌రు టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు కృష్ణాజిల్లా మైల‌వ‌రం పోలీసులు.. సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేశారు.. అస‌లు కేసు ఎందుకు న‌మోదు చేశార‌నే విష‌యానికి వెళ్తే.. టీడీపీ పిలుపు మేర‌కు ఈ నెల 16వ తేదీన మైల‌వ‌రంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించాల‌ని, కరోనా మృతుల కుటంబాలకు రూ.10లక్షలు ఇవ్వాల‌ని.. ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి రూ.25లక్షలు పరిహారం ఇవ్వాల‌ని, వ్యవసాయ ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని, వైద్య సౌకర్యాలు విస్తృతం చేయాల‌న్న త‌దిత‌ర డిమాండ్ల‌తో త‌హ‌వీల్దార్‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు న‌మోదు చేశారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Devineni Uma
  • Mylavaram
  • Police Case
  • tdp

తాజావార్తలు

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

  • OTR: ఐవీఆర్ఎస్‌ సర్వే రిపోర్ట్స్‌.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!

  • Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..

  • OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

  • OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions