Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • పంట పొలాలపై ఏనుగుల దాడులు.. 5 లక్షల ఆస్తి నష్టం
      #ఆంధ్రప్రదేశ్

      పంట పొలాలపై ఏనుగుల దాడులు.. 5 లక్షల ఆస్తి నష్టం

      చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పంట పొలాలపై ఏనుగులు గుంపులుగా వచ్చి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ఏనుగుల దాటి చేయడంతో భారీగా పంటనష్టం జరుగుతోంది. తోటకనుమ గ్రామపంచాయితీ దండికుప్పం పంట పొలాలపై ఏనుగుల గుంపులుగా విరుచుకుపడుతున్నాయి. పూతదశలో పంటను తినేసిసిన 20 ఏనుగుల గుంపు.. పది ఎకరాలకుపైగా వరి పంటను నాశనం చేశాయి. సుమారు అయిదు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోని, ఆదుకోవాలని…
    • మద్యం అమ్మకాలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..
      #ఆంధ్రప్రదేశ్

      మద్యం అమ్మకాలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..

      మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర సరిహద్దుల్లో 90 ఎంఎల్ పరిమాణంలో మద్యం అమ్మకాలకు మాత్రమే ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అక్రమ రవాణా, నాటు సారా, గంజాయి వినియోగం తగ్గించేందుకు క్యాన్ బీర్ బాటిళ్లకు అనుమతించలేదని.. 90 ఎంఎల్ లిక్కర్‌కు అనుమతిచ్చామంటోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ పరిధిలోని కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు నిర్ణయం తీసుకుంది..…
    • కేంద్రానికి తెలంగాణ సర్కార్ మరో లేఖ
      #తెలంగాణ

      కేంద్రానికి తెలంగాణ సర్కార్ మరో లేఖ

      కేంద్ర ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌ లో కేటాయింపులు లేవని.. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖ లో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశం పై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడం పై ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ సర్కార్‌. ఇది…
    • సాధారణ కూలి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్‌… అదేంటని అడిగితే…!!
      #Top Story

      సాధారణ కూలి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్‌… అదేంటని అడిగితే…!!

      ఒక చిన్న ఇల్లు, మూడు బ‌ల్బులు, ఒక ఫ్యాన్‌, ఒక టీవి… ఇలాంటి ఇంటికి నెల‌కు క‌రెంట్ బిల్లు ఎంత వ‌స్తుంది.  మామూలుగా అయితే రూ.200 వ‌ర‌కు వ‌స్తుంది.  అయితే, అలాంటి ఇంటికి ఏకంగా ల‌క్ష‌ల్లో క‌రెంట్ బిల్లు వ‌చ్చింది.  ఆ బిల్లును చూసిన ఇంటి య‌జ‌మానికి గుండెనొప్పి వ‌చ్చినంత ప‌నైంది.  వెంట‌నే విద్యుత్ శాఖాధికారుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి బిల్లు చూపించి ఇదేంట‌ని అడిగితే… క‌ట్టాల్సిందే అన్నార‌ట‌.  కావాలంటే కొంత డిస్కౌంట్ ఇస్తామ‌ని చెప్పార‌ట‌.  ఈ సంఘ‌ట‌న…
    • పాఠశాలల్లో హజరు శాతం గణనీయంగా పెరుగుతోంది : మంత్రి ఆదిమూలపు
      #ఆంధ్రప్రదేశ్

      పాఠశాలల్లో హజరు శాతం గణనీయంగా పెరుగుతోంది : మంత్రి ఆదిమూలపు

      ప్రకాశం : స్కూల్స్ లో విద్యార్దుల హాజరుశాతం గణనీయంగా పెరుగుతుందని.. 74 శాతం విద్యార్థులు స్కూల్స్ కు వస్తున్నారని ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ్రీకాకుళంలో 83శాతం హాజరుశాతం నమోద అయ్యారని… కొన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. స్కూల్స్ లో కరోనా భయంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని… ప్రభుత్వం తల్లిదండ్రుల ఆందోళనను గుర్తించిందని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు ఆందోళన‌ చెందకుండా పాఠశాలలు నడపాలన్నదే…
    • ఏపీ క‌రోనా అప్డేట్‌…
      #Top Story

      ఏపీ క‌రోనా అప్డేట్‌…

      ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.  ఇక స్కూళ్లు తిరిగి ప్రారంభించిన త‌రువాత ఈ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగింది.  ప్రతిరోజూ స్కూళ్ల‌లో విద్యార్దులు, ఉపాద్యాయుడు క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 1539 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది.  ఇందులో 19,79,704 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా,…
    • ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…
      #ఆంధ్రప్రదేశ్

      ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ గాలులు/ వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం…
    • వైర‌స్‌క‌న్నా ఈ చేప చాలా డేంజ‌ర్‌… ఎందుకంటే…
      #Top Story

      వైర‌స్‌క‌న్నా ఈ చేప చాలా డేంజ‌ర్‌… ఎందుకంటే…

      అప్పుడ‌ప్పుడు మ‌త్స్యాకారుల వ‌ల‌కు ఆరుదైన చేప‌లు దొరుకుతుంటాయి.  అలా దొరికిన అరుదైన చేప‌లను అధిక‌మొత్తానికి అమ్ముతుంటారు.  అయితే, కొన్ని ర‌కాల చేప‌లు మాత్రం భ‌య‌పెడుతుంటాయి. అవి అరుదైన చేప‌లు మాత్ర‌మే కాదు.. డేంజ‌ర్ కూడా.   విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వ‌చ్చిన అక్వేరియం చేప స‌క్క‌ర్ క్యాట్‌ఫిష్ చేప‌లు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించాయి.  వేగంగా ఈ చేప‌లు వాటి సంత‌తిని పెంచుకుంటాయి.  అంతేకాదు, ఈ చేప‌ల శ‌రీరంపై న‌ల్ల‌ని చార‌లు…
    • ఏపీ స్కూల్స్‌లో కరోనా కలకలం.. !
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ స్కూల్స్‌లో కరోనా కలకలం.. !

      కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా విద్యార్ధుల చదువులు అటకెక్కేశాయి. స్కూళ్లకు తాళాలు పడ్డాయి. పరీక్షల నిర్వహణ కూడా సక్రమంగా జరగలేని పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. మొదట్లో విద్యార్ధుల హాజరు శాతం తక్కువగా ఉన్నా.. క్రమంగా పుంజుకుంది. అలాగే స్కూళ్లలో అన్ని రకాల జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నారు. అయినా కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడం కలకలం రేపింది. విజయనగరం…
    • అంతర్వేదిలో అరకిలో మీటరు వెనక్కి వెళ్లిన సముద్రం..
      #వీడియోలు

      అంతర్వేదిలో అరకిలో మీటరు వెనక్కి వెళ్లిన సముద్రం..

    ←1…1,9461,9471,9481,9491,950…2,037→

తాజావార్తలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

  • Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..! అమ్మాయిలకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions