Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగా నమోదు అవుతూ వస్తుండగా ఈరోజు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,069 శాంపిల్స్‌ పరీక్షించగా.. 618 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,178 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,81,32,713…
    • ఏపీలో అర్చకుల జీతాలు పెంచుతూ నిర్ణయం…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో అర్చకుల జీతాలు పెంచుతూ నిర్ణయం…

      దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దీని పై గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదు అన్న ఆయన అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం జరగనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల సర్వే నిర్వహించాలని… విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్…
    • చిరంజీవిలో ఉన్నది పవన్ లో లేదు : ఎమ్మెల్యే సత్యనారాయణ
      #ఆంధ్రప్రదేశ్

      చిరంజీవిలో ఉన్నది పవన్ లో లేదు : ఎమ్మెల్యే సత్యనారాయణ

      సినిమా పరిశ్రమ పవన్ కళ్యాణ్ సొంత సొత్తుకాదు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే చిరంజీవి కి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదు అని తెలిపారు. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి పూర్తి మద్దతు ఇస్తానన్నారు. యుద్ధానికి సిద్ధంకండి అంటూ కార్యకర్తలను పవన్ రెచ్చగొడుతున్నారు. తాలిబన్ తరహా పరిపాలన పవన్ కోరుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును…
    • పాలిటిక్స్ లో ‘పీకే’ ట్రెండ్ సెట్టరా?
      #విశ్లేషణ

      పాలిటిక్స్ లో ‘పీకే’ ట్రెండ్ సెట్టరా?

      పొలిటికల్ సర్కిల్స్ లో ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి తెలియని వారుండరు. రాజకీయ వ్యూహకర్తగా పీకేకు మంచి పేరుంది. ఏ పార్టీకైనా ఆయన వ్యూహాకర్తగా పని చేస్తున్నారంటే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఆయన ఎంట్రీతోనే ఆపార్టీ సగం గెలిచినట్టే భావన కలుగుతుంది. దీంతో పీకేకు దేశంలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. దీంతో పీకేను పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పెట్టుకునేందుకు ప్రాంతాలకు అతీతంగా ఆయా పార్టీలు ముందుకొస్తున్నాయి.…
    • టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
      #ఆంధ్రప్రదేశ్

      టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

      గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని అలాగే… ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని… తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం…
    • అనంత‌పురంలో రాత్రివేళ పోలంలో వింత‌శ‌బ్దాలు… వెళ్లి చూడ‌గా…
      #Top Story

      అనంత‌పురంలో రాత్రివేళ పోలంలో వింత‌శ‌బ్దాలు… వెళ్లి చూడ‌గా…

      అనంత‌పురం జిల్లాల్లో గుప్త‌నిథుల కోసం త‌వ్వ‌కాలు ఇటీవ‌ల కాలంలో మ‌రింత ఎక్కువయ్యాయి.  పాత ఆల‌యాలు, పాత గృహ‌స‌ముదాయాలు క‌నిపిస్తే చాలు మూడో కంటికి తెలియ‌కుండా గుప్త‌నిథుల వేట‌గాళ్లు త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నారు.  అనంత‌పురం జిల్లాలోని యాడికి మండ‌లంలోని పుష్పాల‌-చింత‌ల‌చెరువు ప్రాంతంలోని సుంక‌ల‌మ్మ గుడికి స‌మీపంలో ఉన్న‌పాత బురుజు ప్రాంతంలోని పొలంలో రాత్రి స‌మ‌యంలో తవ్వ‌కాలు జ‌రిపారు.  అయితే, రాత్రి స‌మ‌యంలో పొలం నుంచి వింత శ‌బ్దాలు రావ‌డంతో స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది.  వెంట‌నే అక్క‌డికి వెళ్లి చూసి షాక్…
    • సీఎం జగన్‌ కు జనసేన లేఖ !
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్‌ కు జనసేన లేఖ !

      ఏపీ సిఎం జగన్‌ కు జనసేన నేత పోతిన వెంకట మహేష్ లేఖ రాశారు. 2020 దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి తమరు హామీ ఇచ్చినట్టుగా 70 కోట్ల నిధులను తక్షణమే అమ్మవారి ఆలయానికి మళ్ళించాలని… ఇంతవరకు నిధులు రాలేదని ఈవో భ్రమరాంబ గారు లిఖితపూర్వకంగా తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తున్నారని.. 2019 & 2020 దసరా ఉత్సవాలకు సంబంధించిన నిధులను కూడా తమరు మంజూరు చేయలేదన్నారు. 2021 దసరా ఉత్సవాలు…
    • అనంత‌’బంగారు’పురం…
      #Top Story

      అనంత‌’బంగారు’పురం…

      రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలొని అనేక ప్రాంతాల్లో బంగారు గ‌నులు ఉన్న‌ట్టుగా భార‌త గ‌నుల‌శాఖ గుర్తించింది.  రాయ‌గిరి స‌మీపంలో గ‌తంలో భార‌త్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ కు గ‌నులు ఉండేవి.  అయితే, 2001 నుంచి గ‌నుల త‌వ్వ‌కాల‌ను నిలిపివేశారు.  అయితే, ఇప్పుడు ఈ గ‌నుల‌కు స‌మీపంలో మ‌రో రెండు ప్రాంతాల్లో, రొద్దం మండ‌లంలోని బొక్సంప‌ల్లిలోని రెండు ప్రాంతాల్లో, క‌దిరి మండ‌లంలోని జౌకుల ప‌రిధిలో 6 ప్రాంతాల్లో బంగారు గ‌నులు ఉన్న‌ట్టుగా గుర్తించారు.   గ‌నులు ఉన్న‌ట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో  ఒక…
    • తీరం దాటిన గులాబ్‌…శ్రీకాకుళం అత‌లాకుత‌లం…
      #Top Story

      తీరం దాటిన గులాబ్‌…శ్రీకాకుళం అత‌లాకుత‌లం…

      ఆదివారం రాత్రి 9:30 గంట‌ల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్‌పూర్‌-కళింగ‌ప‌ట్నం వ‌ద్ధ తీరం దాటింది.  క‌ళింగ‌ప‌ట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్త‌ర‌భాగంలో తీరాన్ని దాటింది.  తీరాన్ని దాటే స‌మ‌యంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.  ఇక ఆదివారం ఉద‌యం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వాన‌లు దంచికొట్టాయి.  క‌ళింగ‌ప‌ట్నం వ‌ద్ద తీరం దాటటంతో ఆ ప‌ట్ట‌ణం అతాకుత‌లం అయింది.  ఆదివారం రోజున 19.4 సెం.మీ వ‌ర్షపాతం న‌మోదైంది.  శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజ‌య‌న‌గరం, విశాఖ జిల్లాలో విస్తారంగా…
    • చిరంజీవి సినిమాకి కాలేజ్ ఎగ్గొట్టి దండాలు వేశా: మంత్రి పేర్నినాని
      #ఆంధ్రప్రదేశ్

      చిరంజీవి సినిమాకి కాలేజ్ ఎగ్గొట్టి దండాలు వేశా: మంత్రి పేర్నినాని

      సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై…
    ←1…1,9101,9111,9121,9131,914…2,037→

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions