Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • మూడు రాజధానుల రద్దుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే
      #Top Story

      మూడు రాజధానుల రద్దుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే

      హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని… మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఆగ్రహించారు జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర…
    • క‌రోనా నుంచి కోలుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్…
      #Top Story

      క‌రోనా నుంచి కోలుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్…

      ఏపీ గ‌వర్న‌ర్ క‌రోనా నుంచి కోలుకున్నారు.  రేపు మ‌ధ్యాహ్నం ఆయ‌న హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ‌కు చేరుకొని అక్క‌డి నుంచి రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకుంటార‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.  ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో హైద‌రాబాద్ ఏఐజీ లో చికిత్స తీసుకున్నారు.  ఆరోగ్యం మెరుగుప‌డ‌తంతో ఆయ‌న రేపు మ‌ధ్యాహ్నం రాజ్ భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు.  హైద‌రాబాద్‌లో చికిత్స‌పొందుతున్న స‌మ‌యంలో ఆయ‌న్ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.  ఇక ఏపీ…
    • ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌ల మంచికోస‌మే…
      #Top Story

      ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌ల మంచికోస‌మే…

      అమ‌రావ‌తి రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవ‌డం తాత్కాలిక‌మే అని, మూడు రాజ‌ధానుల‌ను ఎందుకు ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున‌న్నామో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్పిన బాధ్య‌త ప్ర‌భుత్వం పై ఉందని, అన్ని ప్రాంతాల అవ‌స‌రాల‌ను బిల్లులో పొందుపరుస్తామ‌ని, దానికి అనుగుణంగా మ‌రోసారి పూర్తి స‌మ‌గ్ర బిల్లును తీసుకొస్తామ‌ని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు.   Read: యూపీ ఎన్నిక‌లు: ఎంఐఎం కీల‌క నిర్ణ‌యం.. ఇర‌కాటంలో ఎస్పీ… ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌ల మంచి కోస‌మే అని, కొంత‌మంది వ్య‌క్తులు వ్య‌తిరేకంగా…
    • సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్…తుగ్లక్ 3.0 అంటూ !
      #Top Story

      సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్…తుగ్లక్ 3.0 అంటూ !

      అమరావతి : మూడు రాజధానుల పై సీఎం జగన్‌ చేసిన వ్యాక్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం జగన్‌ తుగ్లక్ 3.0 అని… మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అంటూ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని.. నిప్పులు చెరిగారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానుల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అంటూ ఎద్దేవా చేశారు నారా…
    • లైవ్‌:  గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రెస్ మీట్‌
      #Top Story

      లైవ్‌: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రెస్ మీట్‌

    • మూడు రాజధానులపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవే
      #ఆంధ్రప్రదేశ్

      మూడు రాజధానులపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవే

      మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ అసెంబ్లీ ప్రకటన చేశారు. కొన్ని మార్పులతో మళ్లీ తీసుకువస్తామని చెప్పారు సీఎం జగన్‌. అసలు అసెంబ్లీ లో సీఎం జగన్‌ ఏం మాట్లాడారంటే… 1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆరోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. ఆ తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధానిని కానీ, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు ఏ రకంగా తీసుకుని పోయారు, తీసుకుని…
    • మూడు రాజధానులపై వెనక్కి తగ్గం :  మంత్రి బొత్స
      #Top Story

      మూడు రాజధానులపై వెనక్కి తగ్గం : మంత్రి బొత్స

      అమరావతి రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని… ఎవరికో భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభ లో స్పష్టంగా ప్రకటన చేశారని… అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తామని… మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ…
    • లైవ్‌:  ఏపీ మంత్రి బోత్సా ప్రెస్ మీట్‌
      #Top Story

      లైవ్‌: ఏపీ మంత్రి బోత్సా ప్రెస్ మీట్‌

    • ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌:  మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..
      #Top Story

      ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌: మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..

      ఏపీ రాజ‌ధానిపై సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  రాజ‌ధాన‌ల వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే మూడు ప్రాంతాల‌కు న్యాయం చేసేలా మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ ప్రారంభ‌మై ఉంటే ఈరోజుకు మంచి ఫ‌లితాలు ఉండేవ‌ని, నాటి శ్రీభాగ్ ఒడంబ‌డిక స్పూర్తితో వెన‌క‌బ‌డ్డ ఉత్త‌రాంధ్ర స‌హా అన్ని ప్రాంతాలు కూడా స‌మాన అభివృద్ది చెందాల‌న్న అకాంక్ష‌తో వికేంద్రీక‌ర‌ణ బిల్లుల్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు సీఎం వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. Read: అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది…
    • అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెంద‌దు:  బుగ్గ‌న‌…
      #Top Story

      అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెంద‌దు: బుగ్గ‌న‌…

      సీఆర్డీఏ ర‌ద్దు ఉప‌సంహ‌ర‌ణ బిల్లును మంత్రి బుగ్గ‌న ఏపీ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.  అభివృద్ది వికేంద్రీకర‌ణ జ‌ర‌గాల‌ని శివ‌రామకృష్ణ‌న్ క‌మిటీ సూచించింద‌ని మంత్రి బుగ్గ‌న అన్నారు. అమ‌రావ‌తి ప్రాంతం సార‌వంత‌మైన‌, ఖ‌రీదైన భూమి అని, దాన్ని వృధా చేయ‌వ‌ద్ద‌ని క‌మిటీ స్ప‌ష్టంగా చెప్పింద‌ని అన్నారు.  బీహెచ్ఈఎల్ వంటి పెద్ద సంస్థ‌లు వ‌స్తే ప్ర‌వేట్ సంస్థ‌లు వ‌స్తాయ‌ని, ఏ రాష్ట్ర‌మైనా వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్య‌త ఇచ్చాయ‌ని అన్నారు.   Read: అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ…
    ←1…1,8541,8551,8561,8571,858…2,042→

తాజావార్తలు

  • Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..

  • NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?

  • AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..

  • SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్‌దే పైచేయి

  • Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions