Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • భారీ వ‌ర్షాల ఎఫెక్ట్‌:  తిరుచానూరులో వ‌ర‌ద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు…
      #Top Story

      భారీ వ‌ర్షాల ఎఫెక్ట్‌: తిరుచానూరులో వ‌ర‌ద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌ల‌సీమ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వ‌ర్షం కురుస్తుండ‌టంతో వాగులు, వంక‌లు, న‌దులు పొంగిపోర్లుతున్నాయి.  ముఖ్యంగా తిరుప‌తి న‌గ‌రం వ‌ర్షాల ధాటికి అల్ల‌క‌ల్లోలంగా మారిపోయింది.  శ్రీవారి భక్తుల‌తో నిత్యం క‌ళ‌క‌ళ‌లాడే తిరుప‌తి న‌గ‌రంలో ఇప్పుడు ఎటు చూసినా వ‌ర‌ద నీరే క‌నిపిస్తున్నది.  లొత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.   Read: అహంకారంపై రైతుల స‌త్యాగ్ర‌హం విజ‌యం… ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే ఆగిపోయాయి.  రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.  ఇక‌,…
    • లైవ్‌:  ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు
      #Top Story

      లైవ్‌: ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

    • అలర్ట్ :  మరో మూడు రోజులు భారీ వర్షాలు !
      #ఆంధ్రప్రదేశ్

      అలర్ట్ : మరో మూడు రోజులు భారీ వర్షాలు !

      ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. వాయుగుండంపై బులెటిన్ విడుదల చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు..దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. ఈ…
    • తీరం దాటిన వాయుగుండం… రాయ‌ల‌సీమ‌లో అతిభారీ వ‌ర్షాలు…
      #Top Story

      తీరం దాటిన వాయుగుండం… రాయ‌ల‌సీమ‌లో అతిభారీ వ‌ర్షాలు…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీరం దాటింది. ఉత్త‌ర త‌మిళ‌నాడు, ద‌క్షిణ‌కోస్తా తీరాల మ‌ధ్య పుదుచ్చేరి- చెన్నై స‌మీపంలో తీరం దాటింది.  తెల్ల‌వారుజామున 3 నుంచి 4 గంట‌ల మ‌ధ్య తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.  ఈ వాయుగుండం ప్ర‌భావంతో ఈరోజు రాయ‌ల‌సీమ‌తో పాటుగా ద‌క్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టుగా వాతార‌వ‌ణ శాఖ తెలియ‌జేసింది.  రాయ‌ల‌సీమ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతార‌వ‌ణ శాఖ…
    • అనంత‌పురం జిల్లాలో భారీగా కురుస్తున్న వ‌ర్షం… న‌దుల‌ను త‌ల‌పిస్తున్న చెరువులు…
      #Top Story

      అనంత‌పురం జిల్లాలో భారీగా కురుస్తున్న వ‌ర్షం… న‌దుల‌ను త‌ల‌పిస్తున్న చెరువులు…

      అనంత‌పురం జిల్లాలో రాత్రి నుంచి కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తోంది.  జిల్లా కేంద్ర‌మైన అనంత‌పురంలో రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తున్న‌ది.  అనంత‌పురంతో పాటుగా క‌దిరి, పుట్ట‌ప‌ర్తిలో కూడా భారీగా వ‌ర్షం కురుస్తున్న‌ది.  జిల్లాలోని చిత్రావ‌తి, బుక్క‌ప‌ట్నం చెరువుకు భారీగా వ‌ర‌ద‌నీరు చేరుతున్న‌ది.  చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవ‌డంతో అటువైపు ఎవ‌రూ వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు హెచ్చరిస్తున్నారు.  చిత్రావ‌తికి భారీగా వ‌ర‌ద‌నీరు చేర‌డంతో పుట్ట‌ప‌ర్తి బ్రిడ్జిపైన ప్ర‌వ‌హిస్తోంది.   Read: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకీ నెంబర్‌ వన్‌ ర్యాంకు దీంతో పుట్ట‌ప‌ర్తి-క‌ర్ణాట‌క నాగేప‌ల్లికి…
    • తెలుగు రాష్ట్రాలలో ఎన్ఐఏ విస్తృత సోదాలు
      #ఆంధ్రప్రదేశ్

      తెలుగు రాష్ట్రాలలో ఎన్ఐఏ విస్తృత సోదాలు

      ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గురువారం నాడు ఎన్‌ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వారు సోదాలు జరిపారు. 2019 జూన్‌లో ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేస్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఓ పౌరుడు హతమయ్యారు. 2019 జూన్‌లో జరిగిన…
    • ఏపీ కరోనా బులెటిన్… కొత్త కేసులు ఎన్నంటే?
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా బులెటిన్… కొత్త కేసులు ఎన్నంటే?

      ఏపీలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతూనే ఉన్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 31,473 శాంపిళ్లను పరీక్షించగా 222 మందికి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారింపబడింది. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,738కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది కరోనాతో కోలుకున్నారు. ఇంకా…
    • ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ

      అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ…
    • చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడింది… అందుకే బీఏసీకి రాలేదు: జగన్
      #Top Story

      చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడింది… అందుకే బీఏసీకి రాలేదు: జగన్

      ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నిర్వహించిన బీఏసీ సమావేశానికి చంద్రబాబు వస్తారని తాము భావించామని.. కానీ ఆయన బీఏసీకి రాలేదని జగన్ తెలిపారు. కొంచెం సేపు బీఏసీ సమావేశాన్ని తాము ఆలస్యం చేశామని.. అయినా చంద్రబాబు రాలేదని.. ఆయనకు ఏం కష్టం వచ్చిందో తనకైతే తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుపై కుప్పం ఎన్నికల ఎఫెక్ట్ పడిందని మా వాళ్లు చెప్తున్నారు’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. Read Also:…
    • గవర్నర్‌కు సీఎం పరామర్శ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
      #ఆంధ్రప్రదేశ్

      గవర్నర్‌కు సీఎం పరామర్శ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

      అస్వస్థతకు గురై హైదరాబాద్‌ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మరోసారి పరామర్శించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడానని.. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.…
    ←1…1,8561,8571,8581,8591,860…2,037→

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions